సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ భేటీ

722
jagan kcr
- Advertisement -

సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌కు చేరుకున్న జగన్‌కు స్వాగతం పలికారు కేసీఆర్. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, నాయకులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

గోదావరి జలాల తరలింపు, విభజన అంశాలు, ఆర్థిక మాంద్యంతో పాటు తాజా రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించే ప్రతిపాదన రూపొందించాలని ఇద్దరు సీఎంలు అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలపై ఈ భేటీలో ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

pragathi bhavan

- Advertisement -