వీసీల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలి

375
cm kcr
- Advertisement -

రాష్ట్రాంలోని వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్ల నియమాక ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. వీసీల నియామాక ప్రక్రియ పూర్వరంగంలో సెర్చ్ కమిటి నుంచి తెప్పించుకుని ముందుకుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.

దీనివల్ల వీసీల నియామక ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. రాబోయే రెండు, మూడు వారాల్లో ఈ ప్రక్రియ జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

- Advertisement -