ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్..

249
- Advertisement -

దేశమంతటా గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ పతాకావిష్కరణ చేశారు. 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీఎం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

CM KCR

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌, కర్నెప్రభాకర్‌,బాల్క సుమన్‌ తదితర నాయకులు పాల్గొన్నారు. వీరితో పాటు సీఎం కార్యాలయ సిబ్బంది, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరైయ్యారు.

CM KCR

CM KCR

- Advertisement -