ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం..

567
kcr
- Advertisement -

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుండి మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల బీ ఫారాల జారీకి సంబంధించిన విధివిధానాలపై పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ నేడు భేటీ అయ్యారు.తెలంగాణ భవన్‌లో ఈ రోజు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమైంది.

ఈ సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్‌రెడ్డి.. ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలకు ఏ, బీ ఫారాలు అందజేయనున్నారు. సీఎం కేసీఆర్‌ సమావేశంలో మంత్రులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -