చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపిన సీఎం కేసీఆర్‌..

760
cm kcr
- Advertisement -

కరోనా వైరస్ ను తరిమికొ ట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా ఖర్ఫ్యూ పిలపుమేరకు ప్రగతిభవన్‌లో సాయంత్రం 5 గంటలకు ముఖ్య మంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులతో కలిసి సంఘీభావ సంకేతంగా చప్పట్లు కొట్టి తన మద్దతు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులతోపాటు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీ సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సిఎస్, డీజీపీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు,సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -