టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే..

252
TRS
- Advertisement -

ఎట్టకేలకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ పార్టీ లోక్‌ సభ అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేశారు. ఈ లిస్ట్‌ లో పలువురు పాతవారితో పాటు కొత్త అభ్యర్థుల పేర్లున్నాయి. అనుకున్న విధంగానే సీఎం కేసీఆర్‌ 17 లోక్‌ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ లోక్‌ సభ అభ్యర్థులు వీరే…

సికింద్రాబాద్- తలసాని సాయికిరణ్ యాదవ్
మల్కాజిగిరి-మర్రి రాజశేఖర్ రెడ్డి
చేవెళ్ల- డా. రంజిత్ రెడ్డి
ఆదిలాబాద్- జి నగేశ్
కరీంనగర్ – బోయిన్ పల్లి వినోద్ కుమార్
పెద్దపల్లి- బొర్లకుంట వెంకటేశ్
నిజామాబాద్- కల్వకుంట్ల కవిత
మెదక్- కొత్త ప్రభాకర్ రెడ్డి
జహీరాబాద్- బీబీ పాటిల్
మహబూబ్ నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి
నాగర్ కర్నూల్- పి రాములు
నల్లగొండ- వేంరెడ్డి నర్సింహారెడ్డి
భువన గిరి- బూరనర్సయ్యగౌడ్
వరంగల్ – పసునూరి దయాకర్
మహబూబాబాద్- మాలోతు కవిత
ఖమ్మం- నామా నాగేశ్వర్ రావు
హైదరాబాద్- పుస్తె శ్రీకాంత్

- Advertisement -