నేడు హైద్రాబాద్‌లో కేంద్ర వైద్య బృందం పర్యటన..

443
Central Medical Team
- Advertisement -

కేంద్ర వైద్య బృందం హైదరాబాద్‌లో పర్యటించనుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వసతులను పరిశీలించిన సెంట్రల్ హెల్త్ టీం ఈ సోమవారం అక్కడ ఆలస్యం కావడంతో ఈరోజు నగరంలోని పలు ఆసుపత్రులను సందర్శించనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫివర్‌ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రుల్లో కేంద్ర వైద్యబృందం పరిశీలించనుంది.

కరోనా అనుమానితులకు అందించిన చికిత్స, చేపట్టిన చర్యలను వైద్యులతో చర్చించారు. కరోనా సోకిన రోగుల వార్డులు ఎలా ఉండాలి అనేదానిపై వైద్యులకు సూచించారు. ఫివర్‌, గాంధీ ఆస్పత్రుల వైద్యులకు కేంద్ర బృందం సూచనలు చేశారు.

- Advertisement -