ముద్దు పెడతా అంటే వద్దని చెప్పాః శ్రీముఖి
బుల్లితెరపై యాంకరింగ్ చేస్తు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్స్ లో శ్రీముఖి కొనసాగుతుంది. పటాస్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన శ్రీముఖి ప్రస్తుతం మా...
మొక్కలు నాటిన జబర్దస్త్ ప్రసాద్..
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు జబర్దస్త్ పంచ్ ప్రసాద్.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్...
దేశంలో 24 గంటల్లో 2323 కరోనా కేసులు..
దేశంలో గత 24 గంటల్లో 2323 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,34,145కు చేరగా 14,996 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.4,25,94,801 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకోగా 5,24,348 మంది...
వందో టీ20 ఆడిన స్మృతి…భారత రెండో మహిళా క్రికెటర్గా ఘనత
భారత మహిళా క్రికెటర్, లెఫ్ట్ హ్యండ్ స్టైలిష్ బ్యాటర్ స్మృతి మందన అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. భారత్ తరఫున 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన రెండో మహిళా బ్యాటర్గా ఘనత...
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు: గద్వాల ఎమ్మెల్యే
ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి తో పాటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, అల్లంపూర్ ఎమ్మెల్యే డా!! అబ్రహం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం...
ఢిల్లీలో ఘనంగా బోనాల సంబరాలు
హైదారాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా లోని చారిత్రిక సింహవాహిని శ్రీ మహంకాళీ ఆలయం కమిటీ, ఢిల్లీలోని ఆంధ్రా, తెలుగు అసోసియేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నేడు ,రేపు ఢిల్లీలోని...
రివ్యూః అశ్వథ్థామ
యువ హీరో నాగశౌర్య మెహరిన్ జంటగా నటించిన చిత్రం అశ్వద్దామ. కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో తాను ఈ కథను తయారుచేసుకున్నానని, నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టే విషయంలో జాగరూకతను...
ఖాతా మూయలేరు.. డబ్బులు వేయలేరు !
ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటాడు. యథాలాపంగా పక్కనే ఉన్న బ్యాంకు వైపు చూస్తాడు. అంతే.. ‘మీ బ్యాంకు ఖాతాలో రూ.25 కోత విధించడమైనది..’ అంటూ అతని మొబైల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది....
పది పరీక్షలు…6పేపర్లుగా ఆనుమతినించిన ప్రభుత్వం
ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విధ్వంసం విద్యా వ్యవస్థపై ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ దాని ప్రభావం ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాలు సఫర్ అయినట్టే భారత్ కూడా అయింది. అందులో తెలంగాణకు మినహాయింపు...
బుకర్ ప్రైజ్ విజేత హిలరీ కన్నుమూత
బుకర్ ప్రైజ్ విజేత బ్రిటిష్ రచయిత్రి హిలరీ మాంటెల్ మరణించారు. 2009లో ప్రచురితమైన వోల్ఫ్ హాల్ ట్రయాలజీలో భాగంగా మరో మూడేండ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ బ్రింగ్ అప్ ది బాడీస్ పుస్తకాలకు...