25 నెలల సాహో…కేక్ కట్ చేసిన ప్రభాస్..!
బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగ తెరకెక్కుతున్న చిత్రం సాహో. సుజిత్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండగా ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా జూన్...
కరీంనగర్ బరిలో ఈటెల.. కానీ?
బీజేపీ నేత ఈటెల రాజేందర్ కరీంనగర్ లోక్ సభ స్థానం కోసం పోటీ పడుతున్నారా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ఈటెల.....
RC15 మళ్లీ లాంగ్ బ్రేక్ !
రామ్ చరణ్, శంకర్ కాంబో సినిమా RC15 మరో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. శంకర్ ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ భారతీయుడు 2 కోసం కూడా పని ప్రారంభించాడు. శంకర్ ఈసారి...
చిదంబరం జీ..కాంగ్రెస్ దుకాణాన్ని మూసేద్దామా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 70 స్ధానాలకు గాను 62స్ధానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవగా, 8 స్ధానాల్లో బీజేపీ గెలుపొందింది. అయితే...
మా కార్యవర్గ ప్రమాణస్వీకారం..అతిథి ఎవరో తెలుసా?
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక కొత్తకార్యవర్గం ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనుండగా ఇండస్ట్రీలోని పెద్దలందరిని కలిసి ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు విష్ణు.
ఫిల్మ్నగర్...
అసెంబ్లీలో దయ్యాలై తిరుగుతున్న ఎమ్మెల్యేలు..!
స్మార్ట్ఫోన్ల కాలంలోనూ దయ్యాలు, భూతాలు ఏంటనుకుంటున్నారా..! ఇదేదో మారుమూల గ్రామంలోనో..చదువులేని వారు చెబుతున్న విషయం కాదు. ఏకంగా ఓ రాష్ట్ర అసెంబ్లీలో. అది ఎమ్మెల్యేలు దయ్యాలై తిరుగుతున్నాయట. ఎమ్మెల్యేలు దయ్యాలై తిరుగుతున్నారని ఆ...
కొండంత అండ ఇదేనా..షాక్ లో కాంగ్రెస్…..?
స్ధానికసంస్థల కోటాలో శాసనమండలి ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్లు ఈ నెల 14న ముగియనున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయగా కాంగ్రెస్ మాత్రం అభ్యర్థులు దొరక్క,సీనియర్ లీడర్లు పోటీకి విముఖత చూపిస్తుంటంతో...
మేడారంకు హెలికాప్టర్ సర్వీసును ప్రారంభించిన మంత్రి..
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర ఈనెల 16 నుండి ప్రారంభం కానుంది. ఈ జాతరకు ఈరోజు నుండి హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక...
2499కి చేరిన కరోనా కేసులు…
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2499కి చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు 431 మంది ఉండగా స్ధానికంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2068.
శనివారం కొత్తగా 74 కేసులు...
ప్రగతిభవన్లో అంబేద్కర్కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్..
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని గురువారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులర్పించారు....