ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ దే
రాష్ట్రంఓ ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అన్నారు రాష్ట్ర క్రీడా, ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలోని అన్ని మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ కైవసం...
ఈనెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఈనెల 20వ తేదిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. రాజధాని అంశంపై ఆరోజున సభలో ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. జీఎన్ రావు, బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ కమిటీ నివేదికలపై...
గంటా చక్రపాణిని పరామర్శించిన ఎమ్మెల్యే రసమయి
టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి తండ్రి మోగిలయ్య మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు సంతాపం తెలియజేశారు. తాజాగా కరీంగనగర్ లోని...
సంక్రాంతి ఫీవర్ ..టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతి ముఖ్యమైన పండగల్లో సంక్రాంతి కూడా ఒకటి. సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి నుంచి పాఠశాలలు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. దీంతో పట్నం నుంచి కుటుంబ సమేతంగా పల్లెలకు...
అల్లు అర్జున్కు విజయ్ దేవరకొండ గిఫ్ట్..!
టాలీవుడ్ హీరో స్టైలీస్స్టార్ అల్లు అర్జున్కు విజయ్ దేవరకొండ కొత్త దుస్తులు పంపాడు. విజయ్ రౌడీ అనే బ్రాండ్ని క్రియేట్ చేసి దాంతో కొత్త రకాల దుస్తులని మార్కెట్లోకి తెస్తున్న విషయం తెలిసిందే....
“సరిలేరు నీకెవ్వరు”..రివ్యూ & రేటింగ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో రష్మీక మందన హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన...
‘దర్బార్’.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు..!
రజనీకాంత్ తాజా చిత్రంగా రూపొందిన 'దర్బార్' ఈ నెల 9న భారీస్థాయిలో విడుదలైంది. మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోను విడుదలైన తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా...
ఒకే వేదికపై మోదీ – దీదీ..!
పశ్చిమ బెంగాల్లోని కోల్కతా పోర్ట్ ట్రస్ట్ (కేఓపీటీ) 150వ వార్షికోత్సవాల సందర్భంగా ఆదివారం ఓ భారీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి...
గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్న చాముండేశ్వరినాథ్..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నర్సాపూర్ ఎంపీ రఘురాంకృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన మాజీ క్రికెట్ ప్లేయర్ చాముండేశ్వరినాథ్ గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ లోని...
టీఆర్ఎస్ గెలుపుకు ఎన్నారైల కృషి..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి 22న జరగనున్న ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపుకు ఎన్నారై తెరాస యుకే ప్రత్యేక కృషి చేస్తుందని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి...