జాను…టీజర్ డేట్ ఫిక్స్
తమిళ్ లో భారీ విజయం సాధించిన 96 మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించగా తెలుగులో సమంత, శర్వానంద్లు హీరో,హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే...
హైదరాబాద్లో వింగ్స్ ఇండియా 2020
హైదరాబాద్ ప్రపంచస్ధాయి వైమానిక సదస్సుకు వేదికకానుంది. మార్చిలో బేగంపేట విమానాశ్రయం వేదికగా జరిగే వింగ్స్ ఇండియా 2020 సదస్సు సన్నాహాక సమావేశం ఈ నెల 9న జరగనుండగా ఇందులో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్కు...
“ఎంత మంచివాడవురా” ట్రైలర్ టైం ఫిక్స్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎంత మంచివాడవురా మూవీ తెరకెక్కింది. ఈమూవీలో మెహరిన్ హీరోయిన్ గా నటించగా సతీష్ వేగశ్న దర్శకత్వం వహించారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని సంక్రాంతి పండుగ...
మంత్రి జగదీష్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్..
మంత్రి జగదీష్ రెడ్డిని పరామర్శించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. జ్వరంతో బాధపడుతున్న జగదీష్ రెడ్డి నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నిమ్స్కు చేరుకున్న కేటీఆర్....జగదీష్ ఆరోగ్య పరిస్ధితి అడిగి...
ఆస్ట్రేలియా కార్చిచ్చు.. ఎంపీ సంతోష్ ఆవేదన..!
ఆస్ట్రేలియాలోని అడవుల్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మంటలు గత కొంత కాలంగా అడవి మొత్తం వ్యాపిస్తున్నాయి. అయితే ఆ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా అవి అదుపులోకి...
యుద్ధం వస్తే భారత్ పరిస్థితేంటి..?
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతుకున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ప్రకటనల యుద్ధం కొనసాగుతోంది. మాతో పెట్టుకుంటే తట్టుకోలేవని ఇరాన్ను అమెరికా హెచ్చరిస్తే... మేమెవరికీ భయపడేది లేదని ఇరాన్ ఎదురు హెచ్చరికలు...
అల..వైకుంఠపురంలో ప్రమోషన్స్….గెస్ట్ గా సూపర్ స్టార్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డె కథానాయికగా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా థియేటర్లలోకి రానుంది....
మెగాస్టార్పై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్స్టార్ విజయశాంతి, సూపర్స్టార్ మహేష్ బాబు...
దర్శకుడు మారుతికి గిఫ్ట్గా రేంజ్ రోవర్..
ప్రతిరోజూ పండగే సినిమా బ్లాక్ బాస్టర్ హిత్ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు దర్శకుడు మారుతి. సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం...
జేఎన్ యూలోకి దీపిక పదుకొణే..ట్రెండింగ్ లో ‘బాయ్కట్ ఛపాక్’
ఢిల్లీలోని జేఎన్ యూలో ముసుగులు వేసుకుని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు విద్యార్దులపౌ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఈదాడికి నిరసనగా విద్యార్దులు యూనివర్సీటి ముందు ధర్నా చేస్తున్నారు....