Wednesday, April 24, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

indrakaran reddy

ఆన్‌లైన్‌లో సీతారాముల తలంబ్రాలు: ఇంద్రకరణ్ రెడ్డి

ప్రతి ఏటా ఉగాది పంచాంగ శ్రవణం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో జరిగేది కానీ ఈ సంవత్సరం లైవ్ ద్వారా మాత్రమే భక్తులు పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలన్నారు మంత్ర ఇంద్రకరణ్...
minister niranjan reddy

రైతులకు జీవధార కల్వకుర్తి ఎత్తిపోతల: నిరంజన్‌ రెడ్డి

రైతులకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జీవధారం అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్‌ మినిస్టర్ క్వార్టర్స్‌లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు , ఆన్ లైన్ రిజర్వాయర్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు....
npr

కరోనా ఎఫెక్ట్…ఎన్పీఆర్ వాయిదా..!

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో జనాభ లెక్కలు, ఎన్పీఆర్‌ని వాయిదా వేయాలని భావిస్తోంది కేంద్రం. ఆరోగ్యశాఖ సూచనల మేరకు ఎన్పీఆర్‌తో పాటు జనాభలెక్కల ప్రక్రియను వాయిదా వేసే ఆలోచనలో ఉంది. జన స‌మూహాల‌కు దూరంగా ఉండాల‌ని...
niranjan reddy

రైతులను చైతన్యం చేయండి: నిరంజన్ రెడ్డి

రానున్న రోజులలో వ్యవసాయ రంగం మరింత విస్తరిస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో టాసా (ఆత్మ ) డైరీని ఆవిష్కరించారు నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన...
temple

ఉమా మహేశ్వరం ఆలయం మూసివేత..

కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వ ఆదేశాల మేరకు దట్టమైన నల్లమలలో వెలసిన ఉమా మహేశ్వరం ఆలయాన్ని మూసివేశారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం ఉత్తర ద్వారం అయినటువంటి ఉమా మహేశ్వర...
mahesh babu

జనతా కర్ఫ్యూ..మహేష్ ఆసక్తికర ట్వీట్!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు విశేష స్పందన లభిస్తోంది. ప్రధాని సూచనలను ప్రతి ఒక్కరు పాటించాలని సినీ,క్రీడా రంగాలకు చెందిన పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధాని పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి...
who

యూత్‌కి డ్యబ్లూహెచ్‌వో చీఫ్ వార్నింగ్..

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి 180 దేశాలకి పైగా విస్తరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో 249 కరోనా కేసులు నమోదుకాగా 18 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక...
coronavirus

ష‌ట్ల‌ర్‌కు క‌రోనా..!

ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్‌లో పాల్గొన్న తైవాన్ ప్లేయర్‌కు క‌రోనా వైర‌స్ సోక‌డంపై భారత ప్లేయ‌ర్లు షాక్‌కు గుర‌య్యారు. తైవాన్‌కు చెందిన ప‌దేళ్ల ప్లేయ‌ర్‌కు క‌రోనా వైర‌స్ సోకింద‌ని హెచ్‌కే విట్టింగ‌స్ తెలిపాడు....
corona ts

కరీంనగర్‌లో 76వేల మందికి స్క్రీనింగ్

తెలంగానలో కరోనా కేసులు 19కి చేరాయి. ఇక ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన వారికి కరోనా పాజిటివ్ తేలడంతో కలెక్టరేట్ నుండి 3 కిలోమీటర్ల పరిధిలో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ నిర్వహించారు అధికారులు....
kcr

సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా..

సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. రాష్ట్రంలో కరోనా పరిస్ధితి సహా కరీంనగర్‌లో జరుగుతున్న వైద్య ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం కేసీఆర్. కరీంనగర్...

తాజా వార్తలు