జనతా కర్ఫ్యూ విజయవంతం చేద్దాం.. కరోనాను కట్టడి చేద్దాం..
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనతా కర్ఫ్యూలో భాగంగా మా కుటుంబ సభ్యులమంతా ఇంట్లోనే ఉన్నాము అని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గౌరవ ప్రధాని, సిఎం ఇచ్చిన...
కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష..
జనతా కర్ఫ్యూ స్ఫూర్తిగా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా మార్చి 31 వరకు లాక్ డౌన్ విధించేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో...
‘జనతా కర్ఫూ’లో ఉన్న మంత్రి పువ్వాడ..
కరోనా వైరస్ ను అరికట్టడానికి స్వీయ నియంత్రణ తప్పని సరి అని, ఈ మేరకు జనతా కర్ఫూ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో 24 గంటల పాటు ఇంట్లోనే గడుపుతున్నట్లు రవాణా శాఖా...
ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావొద్దు- మేయర్
దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కర్ఫ్యూలో హైద్రాబాద్ జీహెచ్యంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయన సతీమణి బొంతు శ్రీదేవి ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.....
‘జనతా కర్ఫ్యూ’ ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి..
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు ను గౌరవిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూ లో రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి...
కరోనా.. తెలంగాణ సరిహద్ధులు బంద్..
ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
అక్షయ్ కుమార్ తో బుట్టబొమ్మ
ముకుంద సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన పూజా హెడ్గే ఇప్పడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. తెలుగులో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకుంటోంది. ఇటివలే అల్లు...
ఇంట్లోనే ఉందాం..కరోనాను ఖతం చేద్దాంః మంత్రి హరీశ్ రావు
మన ఇంట్లో మనం ఉందాం..కరోనా ను ఖతం చేద్దాం అన్నారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. ఈ మాయదారి కరోనా నుంచి మన కుటుంబాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం...
కరోనా వైరస్…ఈనెల 31వరకు రైళ్లు రద్దు
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 31వరకు దేశ వ్యాప్తంగా రైళ్ల సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రైళ్లలో ఎక్కువ మంది...
భారత్ లో 6కు చేరిన కరోనా మృతుల సంఖ్య
కరోనా వైరస్ రోజురోజుకి విస్తరిస్తుంది. కరోనా ను తరిమికొట్టేందుకు ఇవాళ ఇండియాలో జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అందరూ ఇళ్లలోనే ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తాజాగా కరోనా వ్యాధి...