Friday, April 26, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

Petrol Price

పడిపోయిన పెట్రోల్-డీజిల్ ధరలు..

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పతనం కావడంతో పెట్రోల్,డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.69.59...
kcr

సీఎం కేసీఆర్‌కు విజయశాంతి మద్దతు..!

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు. మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు వెల్లడించారు. ఎవరింటికి...
Janata Curfew

‘జనతా కర్ఫ్యూ’ వల్ల ఎన్నో ఉపయోగాలు..

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆదివారం చేపట్టిన ‘జనతా కర్ఫ్యూ’కు జనం మద్దతు తెలపడంతో దేశమంతా ప్రశాంతతను తలపించింది. ఎన్నడూ లేనంత శాంతంగా కనిపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు జనం స్వచ్ఛందంగా...
mp santhosh

ప్రజలు చూపిన చొరవకు ధన్యవాదాలు- ఎంపీ సంతోష్‌

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ పిలుపులకు రాష్ట్రంలో అద్భుత స్పందన లభించింది. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర సరిహద్దు గ్రామాల వరకు అన్ని ప్రాంతాల్లోని ప్రజలు ‘జనతా కర్ఫ్యూ’లో స్వచ్ఛందంగా పాల్గొన్న విషయం తెలిసిందే....
jagadeesh reddy

చ‌ప్ప‌ట్లు కొట్టి సంఘీభావం తెలిపిన మంత్రులు..

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు అట‌వీ,ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి జనతా కర్ఫ్యూను పాటించారు. మంత్రి అల్లోల గ‌చ్చిబౌలిలోని ఆయ‌న...
kcr amith shag

సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపిన అమిత్ షా..

తెలంగాణలో ఆదివారం జనతా ఖర్ఫ్యూ కార్యక్రమం అద్భుతంగా అమలు కావడం పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఫోన్ కాల్...
kcr cm

ఈ నెల 31 వరకు తెలంగాణ లక్‌ డౌన్‌..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 31 వరకు తెలంగాణలో లక్‌ డౌన్‌ ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ రోజు సాయంత్రం ప్రగతిభవన్‌లో కరోనాపై సీఎం కేసీఆర్‌ అత్యున్నత స్థాయి సమావేశం...
Minister Niranjan Reddy

స్వీయ నిర్బంధంలో మంత్రి నిరంజన్ రెడ్డి..

వనపర్తి జిల్లా పాన్ గల్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో జనతా కర్ఫ్యూ పాటిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. దేశవ్యాప్తంగా అమలవుతున్న జనతా కర్ఫ్యూ లో మేము...
talasani

జనతా ఖర్ఫ్యూ.. మనవడితో మంత్రి తలసాని కాలక్షేపం..

కరోనా వ్యాధి నిర్మూలన కోసం చేపట్టిన జనతా ఖర్ఫ్యూ లో భాగంగా తన నివాసంలో తన మనవడు తారక్,కుమారుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్‌ ఇంచార్జి సాయి కిరణ్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులతో...
cm kcr

చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపిన సీఎం కేసీఆర్‌..

కరోనా వైరస్ ను తరిమికొ ట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా ఖర్ఫ్యూ పిలపుమేరకు ప్రగతిభవన్‌లో సాయంత్రం 5 గంటలకు ముఖ్య మంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులతో కలిసి సంఘీభావ సంకేతంగా...

తాజా వార్తలు