Friday, April 19, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

monkey

మూగ జీవాలను ఆదుకోండి..

లాక్ డౌన్ తో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నెల రోజులుగా బోసిపోతున్నది.. భక్తులు లేక వేల వేల బోతున్నది...భక్తులు లేకపోవడంతో ఆలయంలో ఉన్న ముగజీవాలైన వేలాది కోతులకు తినడానికి తిండి...
central;

లిక్కర్, హెయిర్ సెలూన్లకు అనుమతిలేదు: కేంద్రం

ఏప్రిల్ 20 నుండి కొన్ని సర్వీసులకు కేంద్రం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ మరికొన్ని రంగాలకు వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో లిక్కర్, హెయిర్ సెలూన్ల ఓపెన్‌పై క్లారిటీ ఇచ్చింది...
malkajgiri

పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ..

మల్కాజిగిరిలోని మౌలాలి లో గతంలో మర్కజ్ కి వెళ్ళి వచ్చిన వారిలో ముగ్గురికి కొరోనా పాజిటివ్‌ని గుర్తించిన అధికారులు మౌలాలి లోని షఫి నగర్ , షాదుల్లా నగర్, జవహర్ నగర్ కాలనీలను...
ik reddy

ప్రజల సహకారంతో కరోనా కట్టడి: ఇంద్రకరణ్

నిర్మల్ జిల్లాలో ప్రజలందరి సహకారంతో కరోనా వైరస్‌ను కట్టడి చేయగలిగామని తెలిపారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ప్రతి గ్రామ పంచాయతీకి 50 మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...
ppe kits

పోలీసుల‌కు పీపీఈ కిట్స్ పంపిణీ …

ప్ర‌ముఖ నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ త‌న సేవాత‌త్ప‌ర‌త‌ని మ‌రోసారి చాటుకున్నారు. లాక్ డౌన్ స‌మ‌యంలో క‌రోనాని ధీటుగా ఎదుర్కుని, త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా విధులు నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కు త‌న వంతు...
santhosh

18వ రోజు కొనసాగుతున్న అన్నదానం..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు రాజ్యభ సభ్యులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వలజీవుల ఆకలి తీర్చేందుకు చేపట్టిన అన్నదాన కార్యక్రమం 18వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామంలో ఎంపీ...
marri janardhan reddy

రైతుబజారును తనిఖీచేసిన మర్రి జనార్ధర్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రైతు బజారును ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులతో మాట్లాడుతూ కూరగాయల ధరలేంటీ,...
talasani

పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం..

ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యానగర్ లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు....
central team

హైదరాబాద్‌లో కేంద్రబృందం పర్యటన…

హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది. రీజనల్ ఆఫీస్ డైరెక్టర్ అనురాధ లీడర్ షిప్ లో మూడు రోజుల పాటు పర్యటించనుంది. టీంలో హేమ లత, శ్రీ ఠాకూర్, శేఖర్...

తాజా వార్తలు