లాక్డౌన్లో విడుదలౌతున్న మొదటి సినిమా ఇదే..!
రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం అమృతరామమ్. ఈ మూవీ సురేందర్ కొంటడ్డి దర్శకత్వంలో ఎస్ఎన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. లాక్ డౌన్...
ఎంపీ అరవింద్ పచ్చి అబద్దాల కోరు- మంత్రి వేముల
నేడు మోతే గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్ళను త్వరితగతిన చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది...
ఖైరతాబాద్ జోన్లో పర్యటించిన కేంద్ర బృందం..
జలశక్తి అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం సోమవారం ఉదయం నగరంలోని ఖైరతాబాద్ జోన్లో పర్యటించింది. హుమాయూన్ నగర్ కంటైన్మెంట్ జోన్ను సందర్శించిన కేంద్ర...
టెస్కో ద్వారా క్లాత్ మాస్క్ల తయారీ.. అమ్మకం..
తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంఘం ( టెస్కో ) చేనేత రంగము ను ప్రోత్సహించుటకు, చేనేత కార్మికులు (కళాకారులకు) నిరంతర ఉపాధి కల్పించుట అనే ఉదేశముతో రిజిస్టర్ కాబడిన కేంద్ర...
లండన్లో “కెసిఆర్ కూపన్స్”తో విద్యార్థులకు సహాయం..
గత కొన్ని వారాలుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీని వలన ప్రజలు ఆరోగ్యపరంగానే కాకుండా, నితావసరాల పరంగా, ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి ప్రభుత్వాలు...
లాక్డౌన్ సానుకూల ఫలితాలు ఇచ్చింది- మోదీ
నేడు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక సూచనలు చేశారు. అందులో లాక్డౌన్ సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు ప్రధాని నరేంద్రమోడీ....
మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం- ఎర్రబెల్లి
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని టిఆర్ స్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్స్ పార్టీ జెండాఎగురవేశారు. ఈ...
రక్తదానం చేసిన ఎంపీ సంతోష్ కుమార్..
టీఆర్ఎస్ పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ రోజు బంజారాహిల్స్ బంజారా ఫంక్షన్ హాల్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్...
ముఖ్యమంత్రులతో ముగిసిన మోదీ కాన్ఫరెన్స్..
కరోనా,లాక్డౌన్ తాజా పరిస్థితులపై నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్. నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ కాన్ఫరెన్స్ మూడు గంటలపాటు కొనసాగింది....