రంగస్థల కళాకారులకు అండగా బుర్రా సాయిమాధవ్..
కరోనా విలయం కారణంగా మధ్య తరగతి ప్రజల జీవితాలు కుదేలైన విషయం తెలిసిందే..ముఖ్యంగా రంగస్థల కళాకారుల జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ప్రదర్శనలు లేక వేలాదిమంది కళాకారులు ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ నేపధ్యంలో.....
మరోసారి పెళ్లి వాయిదా…. నిఖిల్ కామెంట్స్..!
కరోనాతో ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వేలాది పెళ్లిళ్లు వాయిదా పడగా హీరో నిఖిల్ పెళ్లికి కూడా బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన...
2021కి ముందే కరోనా వ్యాక్సిన్: ట్రంప్
కరోనా వైరస్కు ఈ ఏడాది చివరి కల్లా వ్యాక్సిన్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. స్ధానికంగా ఓ మీడియాతో మాట్లాడిన ట్రంప్..కరోనా వ్యాక్సిన్ తయారీపై ప్రపంచ దేశాలు...
సుధీర్ బాబు తాజా అమేజింగ్ స్టంట్..!
ఘట్టమనేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు సుధీర్ బాబు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న సుధీర్...తన స్టంట్ల ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో తన సిక్స్...
లవ్ స్టోరీ..పుకార్లను నమ్మకండి: నిర్మాతలు
హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘లవ్ స్టోరీ’.ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమ కథ అక్కినేని అభిమనుల్లో,...
కోహ్లీ కంటే రోహిత్ బెస్ట్: గంభీర్
టిమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ బ్యాట్స్మెన్ అని కితాబిచ్చారు భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్. సోషల్ మీడియా ద్వారా పలువరు అడిగిన ప్రశ్నలకు సమాధానం...
కేంద్ర మార్గదర్శకాలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష..
కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులకు అనుగుణంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కేంద్ర మార్గదర్శకాలపై సీఎం కేసీఆర్ దాదాపు 7 గంటల పాటు...
రాష్ట్రంలో కొత్తగా 21 కరోనా కేసులు నమోదు..
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తాజా కరోనా కేసుల వివరాలు విడుదల చేసింది. ఈ రోజు కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన వాటితో మొత్తం కేసుల సంఖ్య 1082కు...
24 గంటల్లో 2,487 కొత్తగా కరోనా కేసులు..
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40వేలు దాటింది. ఒకే రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 2487 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇవాళ దేశవ్యాప్తంగా...
కరోనా ఎఫెక్ట్ లోనూ ప్రభుత్వం అండగా ఉంది..
రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పెద్దపల్లి, భూపాలపల్లి జెడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నేతలతో వరంగల్ రూరల్ జిల్లా...