టిక్ టాక్లోకి విరాట్ కోహ్లీ…!
కరోనా నేపథ్యంలో ఆసీస్ విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టిక్ టాక్లో తెలుగు,హిందీ పాటలకు డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తున్నారు.
తాజాగా అక్షయ్ కుమార్...
కరోనా…అప్ డేట్స్
భారత్లో పంజా విసురుతోంది కరోనా రక్కసి. రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతునే ఉన్నాయి. వరుసగా మూడో రోజు భారీగా కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజే 6,767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 147...
పవిత్రతకు చిహ్నం రంజాన్: స్పీకర్ పోచారం
పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకుని ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రంజాన్ పండుగ పవిత్రతకు ,త్యాగానికి చిహ్నమని ,పండుగను భక్తి శ్రద్దలతో ,ఆనందోత్సవాలతో జరుపుకోవాలన్నారు.
కరోనా మహమ్మారి...
రాష్ట్రంలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు..
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత మళ్లీ క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇవాళ మరో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 1854కు చేరుకుంది. ఈ రోజు కేసుల్లో...
ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..
ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ను పురస్కరించుకుని ముస్లిం సోదర, సోదరీమణులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సేవాదృక్పధం, భక్తి ప్రవృతులు, సోదరభావాలు మత సామరస్యాన్ని చాటి చెప్పే ఈ...
నిత్యావసరాలు పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్..
హైదరాబాద్ రంజాన్ మాసం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో బీద ముస్లింలకు రంజాన్ పండుగకు కావాల్సిన నిత్యావసరాలు పంపిణీ చేశారు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్. ఈ సందర్భంగా బాబా ఫసియుద్దీన్...
క్వారేంటైన్ మార్గదర్శకాలపై మంత్రి ఈటల సమీక్ష..
తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెడుతున్న విదేశీయులు ఇకమీదట కేవలం 7 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్ ఉంటే చాలు అని కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. మరో ఏడు రోజుల...
నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి సత్యవతి..
డోర్నకల్లో 150మంది నిరుపేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్పర్సన్ బిందు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ:...
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: స్పీకర్
ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ను పురస్కరించుకుని ముస్లిం సోదర,సోదరీమణులకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని, పండుగను భక్తి...
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసింది..
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని జెఎంఎస్లో 7కోట్ల అంచనా వెయ్యంతో సింతటిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి...