Thursday, April 25, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

CM Arvind Kejriwal

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా నెగెటివ్..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రెండురోజులుగా జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. అయితే ఈ రోజు ఆయనకు డాక్టర్లు కరోనా పరీక్షలు...
coronavirus guidelines

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తాజా మార్గదర్శకాలు

కేంద్ర ప్రభుత్వ అధికారులుకు, సిబ్బందికి తాజా మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల విభాగాలలోని పలువురు అధికారులు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని...
india coronavirus cases

2 లక్షల 66వేలకు చేరుకున్న కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 9987 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 331 మంది మృతిచెందగా దేశంలో కరోనా...
newzealand pm

కరోనా ఫ్రీ కంట్రీగా న్యూజిలాండ్..

కరోనా మహమ్మారి దాటికి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు కరోనా విస్తరించగా ఇప్పటికి పలుదేశాలు లాక్‌ డౌన్ అమలు చేస్తున్న పరిస్ధితి నెలకొంది. అయితే కరోనాపై పోరులో విజయం సాధించిన దేశంగా నిలిచింది న్యూజిలాండ్....
cm kcr

ఆందోళన అనవసరం, అంతా సిద్ధం: సిఎం కేసీఆర్

కరోనా వైరస్ విషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలే తప్ప, అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా సోకినప్పటికీ చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కూడా...
cm kcr

10వ తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం..

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
CM KCR

షూటింగులకు తెలంగాణ సర్కార్ అనుమతి

కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సోమవారం సంతకం...
cm kcr

పదోతరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక భేటీ

పదో తరగతి పరీక్షలు,లాక్ డౌన్ సడలింపులు,కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇవాళ అధికారులతో ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకోనుండగా...
coronavirus express

తెరచుకున్న ఆలయాలు..కరోనా ఎక్స్‌ప్రెస్ వచ్చేస్తోంది..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరాలు చాస్తున్న నేపథ్యంలో ఫన్నీ జోకులు, మీమ్స్ సోషల్ మీడియాలో హల్ చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ 1 నుండి లాక్ డౌన్ 5 వరకు జరుగుతున్న...
ttd

తెలుగు రాష్ట్రాల్లో తెరచుకున్న ఆలయాలు..

దాదాపు 80 రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరచుకున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన టీటీడీ, యాదాద్రిలో స్వామి వారి దర్శనాలకు నేటినుండి అనుమతించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో నేడు ప్రయోగాత్మకంగా...

తాజా వార్తలు