Saturday, April 27, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

Locust attack

తెలంగాణకు చేరిన మిడతల దండు..

మిడతల దండు తెలంగాణకు వచ్చి చేరింది. శుక్రవారం పెద్ద సంఖ్యలో మిడతలు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామ శివార్లలోకి వచ్చాయి. గోదావరి తీరంలోని చెట్లపై ఆకులు తింటున్నాయి. అయితే అధికారులు...
Ktr

కేటీఆర్ విడుదల‌ చేసిన తెలంగాణ తల్లి ప్రార్థన గీతం..

ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి తండ్రి ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి రచించిన తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని మంత్రి కే. తారకరామారావు ఈరోజు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాహిత్యం,...
india coronavirus

ఒక్కరోజే 11 వేల కేసులు..4వ స్ధానంలో భారత్

భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దేశంలో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలు దాటింది. గత 24 గంటల్లో 10956 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా వైరస్‌ వల్ల 396...
child labour day

బాల కార్మికులు లేని సమాజం కోసం..

బలపం పట్టాల్సిన చేతులు బండెడు చాకిరీ చేస్తున్నాయి. పేదరికంతో చదువులు చతికిలపడుతుండగా అభంశుభం తెలియని చిన్నారులు కుటుంబ పోషణలో సమిధులవుతున్నారు. చదువు,ఆటలతో గడపాల్సిన బాల్యం..హోటళ్లలో సర్వర్లుగా, సర్వెంట్లుగా, చెత్త ఏరుకునే వారిగా,పేపర్‌బాయ్‌లుగా హృద్యమైపోతున్నాయి. అందుకే...
corona

మరెందరో బలికాబోతున్నారు

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకి పదివేలకు పైగా కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాపై మరింత అవగాహన కల్పించేలా సోషల్ మీడియాలో నెటిజన్లు...
Hero Prabhas

గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరో ప్రభాస్..

“పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” 3వ దశకు చేరుకుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్‌ను...
minister ktr

తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం..

ఈ రోజు ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన వెబీనార్ సమావేశంలో మంత్రి కే తారకరామారావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రీబిల్డింగ్ ఆండ్ రీబుటింగ్ తెలంగాణ ఎకానమీ పోస్ట్ కోవిడ్ 19 పేరుతో జరిగిన ఈ...
ktr review

సిమెంట్ కంపెనీలతో కేటీఆర్ కీలక చర్చ ..

రాష్ట్రంలో సిమెంట్ బస్తా ధరలు తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఈరోజు మంత్రులు కె.తారకరామారావు, ప్రశాంత్ రెడ్డిలు రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో...
southwest monsoon

తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు..

తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలోకి ఈరోజు(జూన్ 11 వ తేదీన) నైఋతి రుతుపవనాలు ప్రవేశించాయి.మధ్య అరేబియా సముద్రం లోని మరికొన్ని ప్రాంతాలు, గోవా లోని మొత్తం ప్రాంతాలు, కొంకన్, మధ్యమహారాష్ట్ర మరియు మరఠ్వాడ...
newzealand

ఆకాశమంత ఎత్తులో న్యూజిలాండ్ ప్రధాని..!

ఆమె ఒక దేశానికి ప్రధాని..ఓ చంటిబిడ్డకు తల్లి. తన బిడ్డకి ఆపద వస్తే ఎలా తల్లడిల్లిపోతుందో అంతకుమించి కరోనా కోరల్లో చిక్కుకుపోయిన తనదేశాన్ని కాపాడటానికి శాయశక్తులా పోరాడింది. కరోనాపై పోరులో తన దేశం...

తాజా వార్తలు