Friday, March 29, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

Kejriwal:కేజ్రీవాల్‌కు ఊరట..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఈడీ అరెస్ట్ చేసినా సీఎంగా కేజ్రీవాల్ ఇంకా పదవిలోనే ఉన్నారని, ఆయన్ని తొలగించాలని దాఖలైన పిల్‌ను విచారించిన ఢిల్లీ...

Revanth Reddy:ఆ పథకాల అమలు ఎప్పుడు?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.4 వేలు చేస్తామని, పక్కగా అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారెంటీలలో భాగంగా ఈ...

IPL 2024 : హర్ధిక్ చెత్త కెప్టెన్సీ ?

ఐపీఎల్ 17 సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు అదరగొడుతోంది. మొదటి మ్యాచ్ లో కోల్ కతా చేతిలో స్వల్ప తేడాతో ఓటమి చవి చూసినప్పటికి నిన్న ముంబై తో జరిగిన...

సీజేఐకి న్యాయవాదుల సంచలన లేఖ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కి 500కి పైగా న్యాయవాదులు సంచలన లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని.. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ఉద్దేశాలతో...

Jagan:వివేకా మర్డర్..జగన్ సెల్ఫ్ గోల్?

గత ఎన్నికల ముందు జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఈ కేసు రాష్ట్ర రాజకీయల్లో తీవ్ర చర్చనీయాంశం...

సుప్రియా శ్రీనాతేకు షాకిచ్చిన కాంగ్రెస్‌

సినీ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్ధి కంగనా రనౌత్‌పై వివాదాస్పద కామెంట్స్ చేసిన సుప్రియా శ్రీనాతేకు కాంగ్రెస్ షాకిచ్చింది. 2019లో ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్‌ నుండి పోటీ చేసి ఓడిపోయారు సుప్రియా. అయితే ఈ...

కాంగ్రెస్ 8వ జాబితా విడుదల..

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 8వ జాబితాను రిలీజ్ చేసింది కాంగ్రెస్. 14 మంది ఎంపీ అభ్యర్థులతో జాబితాను విడుదల చేయగా ఇందులో తెలంగాణకు సంబంధించి 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు...

KTR:రంజిత్‌ రెడ్డికి ఓటమి తప్పదు

ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని చెప్పిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి.. కేవ‌లం అధికారం, ఆస్తుల కోస‌మే బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరార‌ని కేటీఆర్ పేర్కొన్నారు....

KTR:రేవంత్‌కు దమ్ముంటే మల్కాజ్‌గిరిలో పోటీచేయాలి

సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్‌గిరిలో పోటీచేయాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గోన్న కెటిఅర్...రేవంత్ తన ముఖ్యమంత్రి పదవికి...

KTR:ఈటలతో ఒరిగేదేమీ లేదు

మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ గెలిస్తే ఒరిగేదేమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్‌గిరి పార్టీ నేతలతో మాట్లాడిన కేటీఆర్....బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్...

తాజా వార్తలు