సందీప్ కిషన్ 25వ చిత్రం ‘ఏ1 ఎక్స్ప్రెస్’
టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న 25వ చిత్రం 'ఏ1 ఎక్స్ప్రెస్'. టాలీవుడ్లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్గా గుర్తింపు పొందిన ఈ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ హీరో సందీప్ కిషన్కి అత్యంత...
మేయర్,డిప్యూటీ మేయర్ కైవసం చేసుకుంటాం: తలసాని
మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజాస్వామ్యం లో ఏ పార్టీ అయిన పోటీ చేయచ్చు…మాకు సంఖ్యా బలం ఎక్కువ ఉందన్నారు.రేపు...
మొక్కలు నాటిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి….
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన జన్మదినం సందర్భంగా మినిస్టర్ క్వాటర్స్ లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు...
షర్మిలా…అమిత్ షా బాణమే: జగ్గారెడ్డి
వైఎస్ షర్మిల కొత్త పార్టీపై స్పందించారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన…తెలంగాణ పొలిటికల్ టూరిస్ట్ ప్లేస్గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అనే మర్రిచెట్టు నాలుగో...
రూపాయికే భోజనం…ప్రారంభించిన గంభీర్
ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో జన్ రసోయి(రూపాయికే భోజనం)ని ప్రారంభించారు బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. రూపాయికే పేదలకు భోజనం సమకూర్చడం ప్రశంసనీయమని ఢిల్లీ బీజేపీ ఇన్ఛార్జ్ పాండా పేర్కొన్నారు.
ఆహారం ప్రజల...
తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా: హరీశ్ రావు
తెలంగాణపై కనీస పరజ్ఞానం లేని వాళ్లు కూడా ఇక్కడ రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన హరీశ్ రావు…షర్మిల...
ప్రేమికుల రోజు సర్ప్రైజ్ ఇవ్వనున్న నాని..!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' 2021లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. 'నిన్నుకోరి` వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో అన్ని...
త్వరలో రైతులకు వ్యవసాయ పనిముట్లపై రాయితీ:హరీశ్ రావు
రైతులకు వ్యవసాయ పనిముట్లపై రాయితీ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. కంది మండలం చిదురుప్ప గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన హరీశ్ రావు…టీఆర్ఎస్...
నెల్లికల్లో ఎత్తిపోథల పథకాలకు శంకుస్ధాపన చేసిన సీఎం కేసీఆర్..
నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా నెల్లికల్లో ఎత్తిపోథల పథకాలకు శంకుస్ధాపన చేశారు సీఎం కేసీఆర్. అనంతరం స్ధానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
కృష్ణానది వెంట ఉండే దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్,...
ఇద్దరు పిల్లలను కనండీ..మొత్తుకుంటున్న చైనా!
ప్రపంచంలో అత్యధిక జనభా కలిగిన దేశం ఏదంటే టక్కున గుర్తుకొచ్చేది చైనా. రోజురోజుకి పెరిగిపోతున్న జనాభాను కంట్రోల్ చేసేందుకు 1970లో వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది చైనా. అయితే తర్వాత చైనాలో జననాల...