Saturday, April 20, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

india

అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ

ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధానిగా నిలిచింది ఢిల్లీ. వరుస‌గా మూడో ఏడాది కూడా ప్ర‌పంచంలో అత్యంత క‌లుషిత రాజధానిగా నిలిచింది. 2018, 2019ల‌తో పోలిస్తే కాలుష్యం త‌గ్గినా.. మిగ‌తా ప్ర‌పంచ న‌గ‌రాల‌తో పోలిస్తే...
sagar

ఏప్రిల్ 17న సాగర్ ఉప ఎన్నికల పోలింగ్…

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ని విడుదల చేసింది. ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుండగా...
rajesh

కరోనా సెకండ్ వేవ్..భారీ మూల్యం చెల్లించాల్సిందే..!

దేశంలో కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ లాంటి రాష్ట్రాల్లో రోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతుండగా ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో...
gajendra

తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లానీరు:గజేంద్రసింగ్

తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షె‌కావ‌త్ . రాజ్యసభలో జ‌ల‌మంత్రిత్వ‌శాఖ ప‌నితీరుపై చ‌ర్చ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్…తెలంగాణ ప్ర‌భుత్వ తీరును అభినందించారు. తెలంగాణ ప్ర‌భుత్వం...
kamal

కమల్ ఆస్తులెంతో తెలుసా…?

తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనుండగా ఈసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మక్కల్ నీది మయ్యం అధినేత,సినీ నటుడు కమల్ హాసన్. కోయంబత్తూరు సౌత్ నుండి నామినేషన్ దాఖలు...
sandeep

మహేశ్‌ బాబుతో సందీప్ వంగ..!

అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ వంగ. ఈ మూవీ తర్వాత అటూ బాలీవుడ్‌లోనూ తన సత్తాచాటిన సందీప్‌…తాజాగా మహేశ్‌ బాబుతో ఓ యాడ్‌ చేయనున్నాడు. ఈ యాడ్‌లో...
vvs

మూడు ఫార్మాట్లకు ఒక్కడే కెప్టెన్‌: లక్ష్మణ్

టీమిండియా కెప్టెన్సీ విభజన వాదనలో అర్థం లేదన్నారు టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్. కెప్టెన్…. ఆ కెప్టెన్సీని భారం ఫీలవనంత వరకూ ఆ భాధ్యతల్లో కొనసాగాలని తన ఫీలింగ్ అని చెప్పుకొచ్చాడు...
dayakarrao

కీర్త‌నకు ప్రోత్సాహం‌ అందిస్తాం: మంత్రి ఎర్రబెల్లి

కేర‌ళ‌లో జ‌రిగిన సౌత్ ఇండియా జూనియ‌ర్ అథ్లెటిక్స్ లో అండ‌ర్ -16 విభాగంలో 2 వేల మీట‌ర్ల ప‌రుగు పందెంలో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన జ‌న‌గామ జ‌ల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం గూడూరుకు చెందిన...
goel

రైల్వేలను ప్రైవేటీకరించం: కేంద్రం

రైల్వేల ప్రైవేటీకరణపై లోక్ సభలో ప్రకటన చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. లోక్‌సభలో రైల్వే గ్రాంట్స్ డిమాండ్లపై చర్చకు సమాధానమిచ్చిన గోయల్…..భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించమని… రైల్వేలు సదా భారత ప్రభుత్వంతోనే ఉంటాయని స్పష్టం...
pak

పాక్ ప్రధానిపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు..

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆ దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశాన్ని పాలించే పద్దతి ఇది కాదని..అసలు దేశాన్ని పాలించడం వచ్చా అని మండిపడింది. గత...

తాజా వార్తలు