చెస్ ప్లేయర్కు మంత్రి కేటీఆర్ సాయం..
మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బధిర చెస్ ప్లేయర్ మలికా హండాకు 15 లక్షల సాయం అందించారు. తన కుటుంబ సభ్యులతో కేటీఆర్ను ఆమె కలిశారు....
భారత్.. పాకిస్తాన్లను కలిపిన షోయబ్ అక్తర్..!
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్ప్రెస్గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ ఇంగ్లిష్లో ఓ పోస్ట్ రాసి దానిని ట్విట్టర్లో పెట్టాడు. ఆ ట్వీట్కు అక్తర్ను ట్విట్టర్లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఇంతకీ అక్తర్...
ప్రాణాల కంటే ఐపీఎల్ ఎక్కువ కాదు: భజ్జీ
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై స్పందించాడు భారత మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్.
ఐపీఎల్ భవిష్యత్తు పై బీసీసీఐ ఏ...
భారత్ – దక్షిణాఫ్రికా తొలి టీ20..
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆసీస్తో టీ20 సిరీస్ గెలుచుకుని జోష్ మీదున్న భారత్..సఫారీలతో టీ20 సిరీస్ గెలుచుకుని సత్తాచాటాలని భావిస్తోంది. తిరువనంతపురం వేదికగా తొలి...
హాకీ ఆటగాడు మన్దీప్ సింగ్కు కరోనా..
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే క్రీడా రంగానికి చెందిన పలువురు కరోనా బారీన పడగా భారత పురుషుల హాకీ జట్టు ఆటగాడు మన్దీప్ సింగ్కు కరోనా...
2నిముషాల్లోనే ఐపిఎల్ ఫైనల్ టికెట్లు ఖతం
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపిఎల్ ఫైనల్ కు సమయం దగ్గరపడింది. నిన్న జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది....
సౌతాఫ్రికాకు ఆరంభంలోనే షాక్..
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతోంది. సౌతాఫ్రికాతో సౌతాంప్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియాను టాస్ వెక్కిరించింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా సారథి ఫాఫ్...
దోనీకి మరో ఎదురుదెబ్బ..!
ధోనీకి పుణె టీమ్ షాక్ ఇచ్చింది. కెప్టెన్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వన్డే, టీ20 కెప్టెన్సీకి గుడ్బై చెప్పిన కొన్నిరోజుల్లోనే మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ ప్రీమియర్...
వరల్డ్ కప్ ఇండియా టీం ప్రకటన నేడే..
మరికొద్ది రోజుల్లో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ కు నేడు ముంబైలో 15మందితో కూడిన జట్టును ఇవాళ ప్రకటించనుంది బీసీసీఐ. వరల్డ్ కప్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే....
విరుష్క విందులో మెరిసిన తారలు..
అతికొద్ది మంది మధ్యలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుని.. బంధువులు, స్నేహితులకు దిల్లీలో అదిరిపోయే వివాహ విందు ఇచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జోడీ.. మంగళవారం బాలీవుడ్, క్రికెట్ ప్రముఖుల కోసం...