పదేళ్ల తర్వాత పాక్లో
పదేళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్టు క్రికెట్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఇప్పటివరకు యూఏఈ వేదికగా టెస్టు మ్యాచ్లు ఆడుతున్న పాక్..ఆ దేశ అభిమానులకు గడ్ న్యూస్ ఇది. పాక్లో పర్యటించి టెస్టు...
విండీస్ను తిప్పేసిన ఇషాంత్…
విండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్లో 297 పరుగులకు ఆలౌట్ అయిన భారత్ తర్వాత విండీస్ను కట్టడిచేయడంలో సక్సెస్ అయింది. రెండోరోజు ఆటముగిసే సమయానికి కరెబియన్లు 8 వికెట్లు...
ఒలింపిక్స్లో మరియప్పన్కు స్వర్ణం..
రియోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో భారత్కు రెండు పతకాలు దక్కాయి.పురుషుల హైజంప్ విభాగంలో మరియప్పన్ తంగవేలు స్వర్ణం సాధించగా, మరో భారత అథ్లెట్ వరుణ్సింగ్ భాటి ఇదే పోటీలో కాంస్యం దక్కించుకున్నాడు. దీంతో...
ప్రభుత్వ ప్రోత్సాహం భేష్
క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం మంచి ప్రోత్సాహం అందిస్తోందని కోచ్ గోపించంద్ తెలిపారు. సింధు టీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఫోన్ కాల్లో మాట్లాడిన ఆయన సింధు గ్రేట్ స్టూడెంట్ అని కొనియాడారు.ప్రతి...
9 జట్లతో ఐపీఎల్ 2020…!
పొట్టి క్రికెట్ ఫార్మాట్లో అత్యంత ఆదరణ పొందిన టోర్నీగా ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) కు ప్రత్యేక స్ధానం ఉంది. ఇక ఐపీఎల్ 2020 ప్రారంభానికి మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉండటంతో ఇప్పటికే...
వరల్డ్ చాంపియన్గా కోనేరు హంపి..
ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి స్వర్ణం పతకం సాధించింది. ఇటీవలే మొనాకో గ్రాండ్ ప్రి చెస్ టైటిల్ గెలుచుకున్న హంపి మరో మెగా టైటిల్ ఖాతాలో...
విశాఖ వన్డే…సెంచరీ చేసిన భారత ఓపెనర్లు
విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోరు దిశగా పయనీస్తోంది. తొలుత టాస్ గెలిచిన విండీస్...భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించగా భారత ఓపెనర్లు ధనాధన్ బ్యాటింగ్తో సెంచరీలతో రాణించారు. ఓపెనర్ రోహిత్ 106...
గుత్తా జ్వాల ప్రియుడితో నటి ప్రియా రొమాన్స్..!
భారత బ్యాడ్మింటన్ మాజీ స్టార్ గుత్తా జ్వాల న్యూఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న విషెస్ తెలుపుతూ తమిళ హీరో విష్ణు విశాల్తో కలిసి దిగిన ఫోటోలను తన అధికారిక ట్విటర్లో షేర్ చేసిన...
కబడ్డీ కూతకు రెడీ…
క్రికెట్ మాదిరిగా ఆటగాళ్ల చేతుల్లో బ్యాటూ బంతీ ఉండవు. హాకీలో ఉన్నట్టు అందరి దగ్గరా స్టిక్స్ కనిపించవు. ఫుట్బాల్లో లాగా ఎగిరి తన్నడానికి ఎదురుగా గుమ్మడికాయంత బంతీ లేదు. కాళ్లూచేతుల్నే ఆయుధాలుగా చేసుకుని...
హీరోయిన్ పాయల్తో హ్యాపీ గేమ్స్ బజ్ యాప్ లాంచ్..
నరేన్ గ్లోబల్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత నరేంద్ర నాథ్ రెడ్డి ఒక్క గేమింగ్ యాప్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లొనే పీపుల్స్ ప్లాజాలో ఈ యాప్...