రైతుల ఆందోళనలో పాల్గొన్న భారత క్రికెటర్..
కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 14 రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనలకు పలువురు సెలబ్రెటీలు, మాజీ ఆటగాళ్లు మద్దతివ్వగా తాజాగా పంజాబ్ ఆటగాడు మన్దీప్ సింగ్...
గాయంతో తొలిటెస్టుకు వార్నర్ దూరం!
ఆసీస్ - భారత్ మధ్య జరిగే తొలి టెస్టు మ్యాచ్కు ఆసీస్ స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ దూరం కానున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ను ఆసీస్,టీ 20 సిరీస్ని భారత్ గెలుచుకోగా టెస్టు...
చివరి టీ20లో భారత్ పరాజయం
ఆసీస్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా చివరివరకు పోరాడి ఓడిపోయింది. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన...
ఒలింపిక్ క్రీడల్లో బ్రేక్ డ్యాన్స్కు స్థానం..
ఒలింపిక్స్ పట్ల యువతలో మరింత క్రేజ్ తీసుకువచ్చే విధంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా బ్రేక్ డ్యాన్స్ కు ఒలింపిక్ క్రీడల్లో స్థానం కల్పించారు. బ్రేక్ డ్యాన్స్ ను...
టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకున్న భారత్..
ఆసీస్,భారత్ జట్ల మధ్య నేడు కీలక పోరు జరగనుంది. టీ20 సిరీస్లో భాగంగా మూడో టీ20 కోసం ఇరు జట్లు సిద్దమయ్యాయి. మెుదటిగా టాస్ గెలిచిన భారత్ . పీల్డింగ్ ఎంచుకుంది. ఈ...
ఆస్ట్రేలియాపై భారత్ గెలుపు.. 2-0తో సిరీస్ కైవసం..
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఆదివారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ 6...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్..
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. ఆరోన్ ఫించ్ లేకపోవడంతో ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్...
జడేజా,బుమ్రాలకు శుభాకాంక్షల వెల్లువ..
భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా,జస్పిత్ బుమ్రాలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జడేజా 32వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా ధోని హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ తెలిపారు. పరుగులు చేయడం, వికెట్లు పడగొట్టడం...
పీహెచ్ఎల్లో తెలంగాణ టైగర్స్..
కొవిడ్తో కొంచెం ఆలస్యమైనా క్రీడాభిమానులను అలరించేందుకు ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) ఫుల్ జోష్తో వచ్చేసింది. పింక్ సిటీ జైపూర్ వేదికగా ఈనెల 24 నుంచి పీహెచ్ఎల్ జరగనుంది. శనివారం జైపూర్లో లీగ్...
ఆసీస్తో తొలి టీ20లో కోహ్లీ సేన గెలుపు…
ఆసీస్తో వన్డే సిరీస్ కొల్పోయిన భారత్…టీ20 సిరీస్లో అదరగొట్టింది. ఆసీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విధించిన 162 పరుగుల లక్ష్యచేధనలో ఆసీస్ 20...