చెన్నై టెస్ట్: జో రూట్ డబుల్ సెంచరీ
చెన్నై చిదంబరం స్టేడియంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ చెలరేగిపోయాడు. భారత బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొంటున్నాడు. బుమ్రా, అశ్విన్, ఇషాంత్ వంటి అగ్రశ్రేణి బౌలర్లనూ ఓ ఆట...
2021-23..టీమిండియా షెడ్యూల్ రిలీజ్
టీమిండియా 2021-23 రెండేళ్ల షెడ్యూల్ని రిలీజ్ చేసింది బీసీసీఐ. రెండేళ్ల పాటు నాన్ స్టాప్ క్రికెట్తో ఫ్యాన్స్ని అలరించనున్నారు ఆటగాళ్లు.ఏప్రిల్ నుంచి మే 2021 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగనుండగా జూన్...
ఐపీఎల్లోకి అర్జున్ టెండూల్కర్
ఐపీఎల్ 14వ సీజన్ వేలానికి రంగం సిద్ధమైంది. ఇక ఈ సారి వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్లు ఉండగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్నాడు....
మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్దే పైచేయి..
ఈ రోజు నుండి చెన్నై వేదికగా భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ మొదలైంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో మొదటి రోజే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తడాఖా చూపించాడు. భారత బౌలర్లకు...
చెన్నై టెస్టు..బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
చెన్నై వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. భారత జట్టులోకి నదీమ్, వాషింగ్టన్ సుందర్లు రాగా జో రూట్ నేతృత్వంలో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. చెన్నై వికెట్పై చివర్లో...
పెళ్లి పీటలెక్కనున్న రాహుల్ తెవాటియా..!
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాహుల్ తెవాటియా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. బుధవారం ఇరు కుటుంబసభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ ఘనంగా జరుగగా ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాహుల్. పలువురు...
ఇంగ్లాండ్ టూర్ని తేలిగ్గా తీసుకోం: రహానే
శ్రీలంకలో నెగ్గొచ్చిన ఇంగ్లండ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోం అన్నారు టీమిండియా వైస్ కెప్టెన్ రహానే. ప్రస్తుతం టీమిండియాకు రెగ్యులర్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ తిరిగి రావడంతో తన పని సులువైందని…కెప్టెన్కు...
ఐపీఎల్ 14…ఆసీస్ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్
ఐపీఎల్ 14వ సీజన్ కోసం ఇప్పటినుండే రంగం సిద్ధమవుతోంది. ఈసారి భారత్లో ప్రేక్షకుల మధ్య జరిగే ఐపీఎల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కొత్త జట్లు రానుండగా విదేశీ ఆటగాళ్లకు ఒక్కొక్క బోర్డు...
ఇంగ్లాండ్ జట్టుపై గంభీర్ షాకింగ్ కామెంట్స్..!
టెస్టు సిరీస్లో భారత్పై ఇంగ్లాండ్ జట్టు కనీసం ఒక్క మ్యాచ్లోనైనా గెలుస్తుందని తాను అనుకోవట్లేదని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్-ఇంగ్లాండ్ మధ్య త్వరలో 4 టెస్టులు,...
క్రీడా హబ్గా తెలంగాణ: శ్రీనివాస్ గౌడ్
దేశంలోనే క్రీడా హబ్గా తెలంగాణ మారనుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో మహబూబ్నగర్ జిల్లాలో క్రీడల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్...