ఇండియా-కివీస్ ఐదో వన్డే.. ఇండియా బ్యాటింగ్
ఇండియా-కివీస్ ఐదో వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగో వన్డేలో తక్కువ స్కోర్కి ఆలౌట్ అయిన రోహిత్ సేన ఈ మ్యాచ్లో భారీ స్కోర్ చేసి మంచి విజయాన్ని అందుకోవాలని...
వరల్డ్ కప్ స్టాండ్ బై ప్లేయర్లుగా రాయుడు, రిషబ్ పంత్
నాలుగేళ్ల కొకసారి జరిగే వరల్డ్ కప్ గురించి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. వచ్చే నెల 30న ఈమెగా టోర్ని ప్రారంభంకానుంది. ఇప్పటికే పలు టీంలు తమ జట్లను ప్రకటించాయి. ఇటివలే ఇండియా కూడా
15...
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ..
ఐపీఎల్ సీజన్లో నేడు ఆసక్తికరపోరు జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఇక,...
కోహ్లీ…వికెట్ తీసిన వేళ
విరాట్ కోహ్లీ..టీమిండియా కెప్టెన్గానే కాదు తన బ్యాటింగ్ శైలీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. టార్గెట్ ఎంతైనా,బౌలర్ ఎవరైనా విరాట్ ముందు తలవంచాల్సిందే. పరుగుల యంత్రంగా రికార్డులను తిరగరాస్తున్న కోహ్లీ తాజాగా బాల్తోనూ...
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్..
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఐపీఎల్లో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికను...
విశాఖ బీచ్లో టీమిండియా ఆటగాళ్లు!
విశాఖ వేదికగా భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం వైజాగ్ చేరుకున్న భారత క్రికెటర్లు కాసేపు బీచ్లో సేదతీరారు. కొందరు ఆటగాళ్లు సముద్రంలోకి దిగి స్నానం...
IPL 2024 :ముంబైతో బెంగళూరు ‘ఢీ’!
నేడు ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు వఖండే స్టేడియంలో తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. అత్యంత ఫ్యాన్...
ఐదో టెస్టు.. టీమిండియా జట్టు ఇదే !
భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే నాలుగు టెస్టు మ్యాచ్ లు పూర్తి అయిన సంగతి తెలిసిందే. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ విజయం...
పంజాబ్పై కొల్కతా..ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం
ఐపీఎల్-11లో భాగంగా మరో ఆసక్తికర పోరు జరిగింది. ఈ పోరులో పంజాబ్పై కొల్ కతా....ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం సాధించింది. బ్యాట్స్మన్ రెచ్చిపోయిన వేళ... బౌలర్లు నిస్సహాయులైన సమయాన... ప్రేక్షకులు అసలైన టీ20 మజాను అనుభవించారు....
టాస్ గెలిచి ఇంగ్లండ్.. భారత్ బ్యాటింగ్..
ఇంగ్లండ్-ఇండియాల తొలి వన్డే ప్రారంభమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. టీమిండియా జట్టులో డ్యాషింగ్...