ఐపీఎల్ 2021..ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..
ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుండగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. ఈ సారి హోమ్ స్టేడియం లేకపోవడంతో...
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ఆరంభం..
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2021 సీజన్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభంకాబోతోంది. ఫస్ట్ మ్యాచ్లోనే ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెపాక్లో ఢీకొట్టబోతున్నాయి. రోహిత్ నేతృత్వంలోని ముంబై...
కరోనా నుంచి కోలుకున్న సచిన్..
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా నుంచి కోలుకున్నారు. గురువారం ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా నుండి బయటపడ్డా..మరికొన్ని రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండనున్నారు సచిన్....
టీసీఏ సెక్రెటరీపై అజారుద్దీన్ పరువు నష్ట దావా..
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) సెక్రెటరీ ధరమ్ గురువా రెడ్డిపై హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ (HCA) ప్రెసిడెంట్ అజారుద్దీన్ పరువు నష్ట దావా వేశారు. ఓ ప్రెస్ మీట్ సందర్భంగా గురువా రెడ్డి మాట్లాడుతూ.....
ఆర్సీబీకి షాక్..మరో ఆటగాడికి కరోనా!
ఐపీఎల్ సీజన్ 14 ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుండగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు ఫ్రాంచైజీల ఆటగాళ్లు కరోనా బారీన పడ్డారు. ఇందులో కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఉండటంతో వారంతా ప్రస్తుతం...
ముంబై ఇండియన్స్కు కరోనా షాక్..
ఐపీఎల్ ఆరంభానికి ముందు మరో షాక్ తగిలింది. టీమిండియా మాజీ వికెట్ కీపర్, ముంబై ఇండియన్స్ వికెట్ కీపింగ్ సలహాదారు కిరణ్ మోరేకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో...
ఐపీఎల్ నిర్వహణ యథాతథం: సౌరభ్ గంగూలీ
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ జరుగుతుందా లేదా అని అనుమానాలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ...
ఆర్సీబీకి కరోనా షాక్..
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నఐపీఎల్14 సీజన్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్లో భాగంగా కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో...
పాకిస్తాన్ కెప్టెన్ సరికొత్త రికార్డు..
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో అతను 103 రన్స్ చేశాడు. ఈ సెంచరీ సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అత్యంత...
అంపైర్ కాల్పై ఐసీసీ కీలక నిర్ణయం!
ఫీల్డ్ అంపైర్ కాల్పై ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ ఆట కన్నా దానిలో అంపైరింగ్ తప్పిదాలే ఎక్కువ చర్చనీయాంశంగా మారడంతో అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఈ కమిటీ గురువారం సమావేశమై కీలక...