ఉద్దేశపూర్వకంగానే నోటీసులు: అజార్
హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ఇచ్చిన నోటీసులపై స్పందించారు అధ్యక్షుడు అజారుద్దీన్. ఉద్దేశ పూర్వకంగానే తనకు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు నోటీసులు ఇచ్చారని…తానేప్పుడూ హెచ్సీఏ గౌరవానికి భంగ కలిగించేలా ప్రవర్తించలేదన్నారు.
అపెక్స్ కౌన్సిల్ లో మొత్తం...
అజార్కు షాకిచ్చిన హెచ్సీఏ..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ఫై వేటు వేసింది అపెక్స్ కౌన్సిల్. అజార్ కు ఈ నెల 2వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ...
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్..కోహ్లీ సేన ఇదే
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. 15 మందితో జట్టును ప్రకటించగా ఇంగ్లండ్ కు వెళ్లిన భారత జట్టు అక్కడ క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ ప్రారంభించాయి....
ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా జకోవిచ్
ఫ్రెంచ్ ఓపెన్ 2021 విజేతగా నిలిచారు జకోవిచ్. ఫ్రాన్స్లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ సీడ్ నోవాక్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. సిట్సిపాస్ హోరాహోరీగా ఫైనల్ పోరులో జకోవిచ్...
డుప్లెసిస్ తలకు గాయం..
దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ గాయపడ్డాడు. బౌండరీ లైన్ దగ్గర మరో ఆటగాడిని గట్టిగా ఢీ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. పాకిస్థాన్ సూపర్లీగ్ టోర్నీలో భాగంగా అబుదాబిలోని షేక్ జయేద్...
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్..సిట్సిపాస్తో జకోవిచ్
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ పోరు నేడు జరగనుంది. ఎర్రమట్టి కోర్టు రారాజు రఫెల్ నాదల్ను ఓడించి జకోవిచ్ ఫైనల్కు చేరుకోగా తుదిపోరులో సిట్సిపాస్తో తలపడనున్నాడు జకోవిచ్. సాయంత్రం గం. 6:30 నుంచి స్టార్...
కెప్టెన్సీపై స్పందించిన ధావన్..!
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు శిఖర్ ధావన్ను కెప్టెన్గా, భువనేశ్వర్ కుమార్ను వైస్కెప్టెన్గా ప్రకటించగా టీమిండియాకు నాయకత్వం వహించడంపై స్పందించారు ధావన్....
శ్రీలంక సిరీస్…కెప్టెన్గా ధావన్
శ్రీలంకతో జరగబోయే టీ 20 సిరీస్కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. టీమ్ఇండియా వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్గా సీనియర్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ను ఎంపిక చేయగా…. పేసర్ భువనేశ్వర్ కుమార్ను వైస్-కెప్టెన్గా నియమించారు....
బాలయ్యకు బర్త్డే విషెస్ చెప్పిన యువరాజ్ సింగ్..
ఈరోజు హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత క్రికెటర్ మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా బాలయ్యకు...
టీమిండియా క్రికెటర్లకు గుడ్ న్యూస్..
టీమిండియా ఆటగాళ్లకు గుడ్ న్యూస్ తెలిపింది బీసీసీఐ. న్యూజిలాండ్తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ముగిసిన తర్వాత 20 రోజుల పాటు రిలాక్స్ అయ్యే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది.
జూన్ 23న బయో బబుల్ను కోహ్లీని...