వరల్డ్ కప్ స్టాండ్ బై ప్లేయర్లుగా రాయుడు, రిషబ్ పంత్
నాలుగేళ్ల కొకసారి జరిగే వరల్డ్ కప్ గురించి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. వచ్చే నెల 30న ఈమెగా టోర్ని ప్రారంభంకానుంది. ఇప్పటికే పలు టీంలు తమ జట్లను ప్రకటించాయి. ఇటివలే ఇండియా కూడా
15...
IPL 2023 : వీకెండ్ ధమాకా.. గెలిచేదెవ్వరు!
వీకెండ్ కావడంతో నేడు ఐపీఎల్ లో అభిమానులకు డబుల్ ట్రీట్ లభించనుంది. నాలుగు బడా జట్లు ఈ వేకెండ్ లో తలపడనున్నాయి. మొదటి మ్యాచ్ లో లక్నో తో గుజరాత్ తలపడనుంది. ఈ...
క్రికెట్కు వీడ్కోలు పలికి ఏడేళ్లు.. సచిన్ ఆసక్తికర వీడియో..
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి సోమవారంతో ఏడేళ్లు పూర్తయ్యాయి. 2013, నవంబర్ 16న ఆయన క్రికెట్కు గుడ్ బై...
వాంఖడే…సచిన్కు నిలువెత్తు విగ్రహం
భారత క్రికెట్ చరిత్రలో సీకే నాయుడు తర్వాత అత్యంత అరుదైన గౌరవం అందుకోబోతున్న ఆటగాడిగా లిటిల్ మాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్ నిలిచారు. ప్రఖ్యాత ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తన నిలువెత్తు విగ్రహాన్ని...
IPL:ఆరంభం నుంచి ఆడుతున్న ప్లేయర్స్ వీరే!
2008 లో ప్రారంభం అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అభిమానులను ఇప్పటికీ కూడా ఉర్రూతలూగిస్తోంది. ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు లేని ఆధారణ ఐపీఎల్ కు లభిస్తుందంటే అభిమానులు ఈ లీగ్ ను...
క్యాబ్ అధ్యక్షుడిగా అవిషేక్ దాల్మియా..
క్యాబ్ అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా కుమారుడు అవిషేక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గంగూలీ క్యాబ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్ధానంలో అవిషేక్ ఎన్నికయ్యాడు.
బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోదరుడు...
ఐపీఎల్లో ఆసక్తికర పోరు.. టాస్ గెలిచిన గుజరాత్..
ఐపీఎల్ 15వ సీజన్లో ఈ ఏడాది నుంచి లీగ్ లోకి గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ పేరిట మరో రెండు జట్లు ఎంట్రీ అయిన సంగతి తెలిసిందే. గుజరాత్ జట్టుకు...
World Cup 2023:బోణి కొట్టిన టీమిండియా
ప్రపంచకప్ 2023లో భాగంగా బోణి కొట్టింది టీమిండియా. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో బరిలోకి దిగిన భారత్..కేవలం 2...
సఫారీలతో ఢీ.. టీమిండియాకు సవాలే!
వరల్డ్ కప్ లో రసవత్తరమైన పోరుకు నేడు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న టీమిండియా, సౌతాఫ్రికా జట్లు నేడు తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్ లో జరగనున్న ఈ మ్యాచ్...
ఇండోనేషియా మాస్టర్స్ విజేతగా సైనా..
భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. గతేడాది రన్నరప్గా నిలిచిన సైనా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించి టైటిల్ నెగ్గింది. ఆదివారం జరిగిన...