టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం..
టోక్యో ఒలింపిక్స్ లో భారత్కు మరో పతకం లభించింది. ఒలింపిక్స్ రెజ్లింగ్లో ఇండియన్ రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ సాధించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఫైనల్లో స్వర్ణం కోసం...
భారత హాకీ జట్టుపై సీఎం కేసీఆర్ ప్రశంసలు..
టోక్యో ఒలింపిక్స్లో భారత దేశ క్రీడాకారులు హాకీ, బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. 41 ఏండ్ల తర్వాత భారత...
ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన భారత హాకీ టీమ్..
టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ టీమ్ కాంస్య పతకం గెలిచి 41 ఏళ్ల సుదీర్ఘ పతక నిరీక్షణకి తెరదించింది. కాంస్య పతక పోరులో జర్మనీని ఓడించి సత్తాచాటారు భారత ఆటగాళ్లు. గురువారం జరిగిన...
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం..
భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్ట్ల సిరీస్ బుధవారం నుండి ప్రారంభమైంది.ఇందులో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ నాటింగ్ హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య...
పీవీ సింధు ఘన స్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..
టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బుధవారం హైదరాబాద్ చేరుకుంది. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తదితరులు పీవీ...
ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం..
టోక్యో ఒలింపిక్స్లో భారత్ మరో పతకం సాధించింది. బుధవారం 64-69 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో టర్కీ బాక్సర్ బుసెనాజ్ సూర్మనెలి చేతిలో 0-5తో లవ్లీనా ఓడిపోయి కాంస్యపతకం సాధించింది. మొత్తం 5...
జావెలిన్ త్రో…ఫైనల్కు నీరజ్ చోప్రా
టోక్యో ఒలింపిక్స్ లో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా అదరగొట్టాడు. జావెలిన్ త్రో పోటీల్లో గెలిచి ఫైనల్ కు అర్హత సాధించాడు. ఇక ఈ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించిన తొలి...
భారత హాకీ..మిగిలింది కాంస్య పోరే!
టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీ సెమీ ఫైనల్లో భారత జట్టు ఓటమి పాలైంది. బెల్జియం చేతిలో 5-2 గోల్స్ తేడాతో భారత్ ఓటమి పాలైంది. అయితే సెమీస్లో ఓడినా కాంస్యం కోసం రెండవ...
స్పెషల్ ఒలింపిక్స్.. భారత్ తరపున సోనూసూద్..
బాలీవుడ్ స్టార్ సోనూసూద్కు మరో అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది రష్యాలో జరగబోయే స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్కు భారత్ తరపున సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. ఈ వింటర్...
తెలుగు తేజం సింధుకు పార్లమెంట్ అభినందనలు
టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో కాంస్య పతకం గెలిచిన పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇవాళ భారత పార్లమెంట్ ఉభయసభలు అభినందనలు తెలిపాయి. స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ మహిళ సింగిల్స్లో...