Tuesday, April 23, 2024

క్రీడలు

praveen kumar

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం..

పారాలింపిక్స్, 2021లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల హైజంప్‌లో ప్రవీణ్‌ కుమార్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించాడు.శుక్రవారం బంగారు పతకం కోసం జరిగిన ఫైనల్‌లో గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన జోనాథన్‌ ఎడ్‌వర్డ్స్‌ 2.10...
kohli

సచిన్‌ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లి..

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి .. అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని క్రాస్‌ చేశాడు....
teamindia

భారత్ 191 ఆలౌట్‌.. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్..

టీమిండియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్‌.. బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 191 ప‌రుగులు చేసి ఆలౌట్...
bcci

ఐపీఎల్ 15…బీసీసీఐ భారీ ఏర్పాట్లు

క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టోర్నీ ఐపీఎల్. ఇప్పటివరకు 14 సీజన్‌లు పూర్తి చేసుకోగా కరోనా కారణంగా మిగిలిన తాజా సీజన్‌లోని మ్యాచ్‌లను దుబాయ్‌ వేదికగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వచ్చే...

టోక్యో పారాలింపిక్స్‌.. భారత్‌కు మరో రెండు పతకాలు..

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో భారత పారా అథ్లెట్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే 8 పతకాలు సాధించిన అథ్లెట్లు తాజాగా మంగళవారం మరో రెండు పతకాలు సాధించారు.పురుషుల హైజంప్ ఈవెంట్లో మరియప్పన్ తంగవేలు...

పారాలింపిక్స్‌.. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం..

టోక్యో పారాలింపిక్స్ లో భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు సుమీత్ ఆంటిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. సోమవారం పురుషుల జావెలిన్ త్రో ఎఫ్62 కేటగిరీలో భారత అథ్లెట్ సుమిత్ అంటిల్ 68.55 మీటర్ల...
PM Modi

అవ‌ని లెఖారాపై ప్రధాని మోదీ ప్ర‌శంస‌లు..

టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మెరుగైన ప్రతిభ చూపుతూ ఇప్పటివరకు 7 పతకాలు సాధించారు. వాటిలో ఒక స్వర్ణ పతకం కూడా ఉంది. 10 మీటర్ల షూటింగ్ అంశంలో అవని లేఖర పసిడి...
avani

పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం..

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. ఇప్పటికే టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో భవీనా రజత పతకం సాధించగా తాజాగా భారత్ ఖాతాలో స్వర్ణ పతకం...

పీవీ సింధుకు మెగా సత్కారం.. వీడియో వైరల్

రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి దేశ చరిత్రలో సంచలనం సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ వీపీ సింధును మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సింధును ముఖ్యఅతిథిగా ఆహ్వానించి ఇటీవల...

రజతం సాధించిన భవీనాకు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు..

టోక్యో పారాలింపిక్స్ లో భారత్‌కు పతకాన్ని అందించి, చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్‌పై దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.. పారాలింపిక్స్‌ చరిత్రలోనే టేబుల్‌ టెన్నిస్‌లో మ‌న‌కు...

తాజా వార్తలు