యూఎస్ ఓపెన్లో రికార్డు సృష్టించిన ఎమ్మా..
టెన్నిస్ చరిత్రలో పెనుసంచలనం చోటు చేసుకుంది. యూఎస్ ఓపెన్ ఫైనల్లో పద్దెనిమిదేళ్ల ఎమ్మా రుదుకానును విజేతగా ఆవిర్భవించింది. ఈ బ్రిటిష్ టెన్నిస్ సెన్సేషన్.. 19 ఏళ్ల కెనడా ప్లేయర్ లేలా ఫెర్నాండెజ్ను 6-4,...
గ్రీన్ ఛాలెంజ్…మొక్కలు నాటిన ఎంపీ గౌతమ్ గంభీర్
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు భారత మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ సభ్యుడు గౌతమ్ గంభీర్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్...
లవ్ ఫిల్మ్స్ బ్యానర్లో సౌరవ్ గంగూ బయోపిక్..
టీంఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితచరిత్ర ఆధారంగా ఓ మూవీ తెరకెక్కనుంది. లవ్ ఫిల్మ్స్ ఈ మూవీని తెరకెక్కించనుంది. భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించిన దిగ్గజం...
టీ20 వరల్డ్ కప్…కోహ్లీ సేన ఇదే
వచ్చే ఏడాది యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ మెగా టోర్నీకి విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ,రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు....
వివాహ బంధానికి బ్రేకప్ చెప్పిన ధావన్..!
వివాహ బంధానికి బ్రేకప్ చెప్పారు భారత ఓపెనర్ శిఖర్ ధావన్. ఈ విషయాన్ని గబ్బర్ భార్య ఆయేషా ముఖర్జీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది.2012 సంవత్సరంలో ధావన్-ఆయేషా వివాహం చేసుకున్నారు. వీరికి ఒక్క...
టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్..
టీమిండియాకు షాక్.. జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. రవిశాస్త్రికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో రవితోపాటు మరో ముగ్గురిని ఐసోలేషన్కు పంపారు. వీరిలో ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్,...
టోక్యో పారాలింపిక్స్లో భారత్కు మరో స్వర్ణం..
టోక్యో పారాలింపిక్స్ భారత అథ్లెట్లు స్వర్ణాల పంట పండిస్తున్నారు. ఆదివారం భారత్కు మరో బంగారు పతకం లభించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్హెచ్ 6లో కృష్ణ నాగర్ గోల్డ్ మెడల్ సాధించాడు. హాంకాంగ్...
పారాఒలింపిక్స్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం..
భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. టోక్యో పారా ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల పతకాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. విశ్వక్రీడల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారత ఆటగాళ్లు సత్తాచాటుతున్నారు.పారాలింపిక్స్లో భారత్కు పసిడి...
పారాలింపిక్స్లో మరో రెండు పతకాలు..
పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు హవా కొనసాగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పతకాల వేటలో దూసుకుపోతున్నారు. తాజాగా ఇవాళ రెండు పతకాలు ఒకటి గోల్డ్, మరోకటి సిల్వర్ పతకాలను సాధించారు భారత అథ్లెట్లు.
మిక్సిడ్...
హైజంపర్ ప్రవీణ్ కుమార్పై ప్రధాని ప్రశంసలు..
టోక్యో పారాలింపిక్స్లో భారత్కు మరో పతకాన్ని అందించిన హైజంపర్ ప్రవీణ్ కుమార్ను ప్రధాని మోదీ అభినందించారు. అతని కృషి, పట్టుదలకు ఈ పతకమే నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్...