టీ20 వరల్డ్ కప్ 2021 అధికారిక గీతం విడుదల..
అక్టోబర్ 17 నుండి టీ20 వరల్డ్ కప్ 2021 యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ నిర్వహణ హక్కులు బీసీసీఐ కే ఉన్న భారత్లో కరోనా కారణంగా యూఏఈ...
సన్ రైజర్స్పై ఢిల్లీ కేపిటల్స్ ఘనవిజయం…
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ ఘన విజయం సాధించింది. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఇంకా 8 వికెట్లు...
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్..
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఐపీఎల్లో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికను...
ఆర్సీబీపై కేకేఆర్ ఘనవిజయం..
ఐపీఎల్ 14 సెకండ్ ఫేజ్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం సాధించింది కోల్ కతా నైట్ రైడర్స్. కెప్టెన్గా ఇదే తనకు చివరి ఐపీఎల్ అని కోహ్లీ ప్రకటించడంతో ఆర్సీబీ...
విరాట్ మరో సంచలన నిర్ణయం..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికు టీ20 వరల్డ్కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన విరాట్….కెప్టెన్గా తనకు ఇదే చివరి ఐపీఎల్ అని వెల్లడించాడు.
ఐపీఎల్...
ముంబైని చిత్తుచేసిన చెన్నై..
ఐపీఎల్ సెకండ్ ఫేజ్లో భాగంగా ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్లో ముంబైని చిత్తుచేసింది ధోని సేన. ముంబై విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక ఓటమి పాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై...
ఐపీఎల్ సెకండ్ ఫేజ్..షెడ్యూల్ ఇదే
ఐపీఎల్ 14వ సీజన్ సెకండ్ ఫేజ్ ప్రారంభానికి మరొక్కరోజు మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే సెకండ్ ఫేజ్ కోసం అన్ని టీంలు దుబాయ్కి చేరుకోగా తొలి మ్యాచ్ చెన్నై - ముంబై మధ్జ జరగనుంది....
కోహ్లీ వారసుడు అతడే: సునీల్ గవాస్కర్
యూఏఈ వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 తర్వాత కోహ్లీ తన కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ...
ఆర్సీబీ జెర్సీ ఛేంజ్..ఎందుకో తెలుసా..?
ఐపీఎల్ 14వ సీజన్ మిగిలిన మ్యాచ్లు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్కి చేరుకోగా ఇక ఇప్పటివరకు ఉన్న తమ జెర్సీని మార్చుకుంది ఆర్సీబీ. సెప్టెంబర్ 20 న కోల్కతా...
హ్యాండ్బాల్ పై జగన్ మోహన్రావు పట్టు
జాతీయ హ్యాండ్బాల్ సంఘంలో నెలకొన్న సంక్షోభానికి ఆ సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు ముగింపు పలికారు. ఆదివారం లక్నోలో జరిగిన ఆ సంఘం సర్వసభ్య వార్షిక సమావేశం (ఏజీఎం)లో 33కు...