Friday, March 29, 2024

క్రీడలు

jpg

ఫైనల్‌ టీ20లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌..

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో శనివారం చివరి మ్యాచ్ జరగనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ 2-2తో సమంగా ఉండగా చివరి టీ20లో గెలిచి సిరీస్‌...
Rohit-Sharma

ఫిల్డింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయాంః రోహిత్ శర్మ

బంగ్లాదేశ్ తో ఇండియా మూడు టీ20మ్యాచ్ లు ఆడనుంది. ఇందులో భాగంగా నిన్న ఢిల్లీ వేదికగా మొదటి మ్యాచ్ జరిగింది. ఈమ్యాచ్ లో బంగ్లాదేశ్ 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిన్న బంగ్లాదేశ్...
dhoni

టెస్టుల్లో కీపర్‌గా ధోని ఫెయిల్..!

టెస్టుల్లో వికెట్ కీపర్‌గా ధోని ఫెయిల్ అయ్యాడని అన్నారు భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే. కెరీర్ ఆరంభంలోనే బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్న ధోనీ.. పేలవ వికెట్ కీపింగ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నట్లు...

ఉప్పల్‌లో భారత్ – కీవిస్ వన్డే మ్యాచ్‌..

నాలుగు సంవత్సరాల తర్వాత వన్డే మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది ఉప్పల్ స్టేడియం. ఈ నేపథ్యంలో మీడియాకు వివరాలను వెల్లడించారు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్. జనవరి 18 మ్యాచ్ కోసం కేవలం ఆన్ లైన్ లో...
rohith

రాయ్‌పూర్‌ వేదికగా రెండో పోరు…

సొంతగడ్డపై జరుగుతున్న న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు రెండో వన్డే ఆడనుంది. రాయ్‌పూర్‌ వేదికగా జరుగనున్న రెండో వన్డే కోసం ఇరు జట్లు తమ జట్టు సభ్యులను మార్పులు...

ఐపీఎల్ పై మండిపడ్డ తలైవా..

కేంద్రం కావేరి నదీ జలాల విషయంలో తమినాడుకు అన్యాయం చేసిందని ఓ వైపు నిరసనలు కొనసాగుతుంటే అదే సమయంలో దూసుకొచ్చింది ఐపీఎల్. కొద్దిరోజల క్రితం టీటీవీ దినకరన్ ఏకంగా ఐపీఎల్ ను అడనివ్వకూడదంటూ...
Rowdy Rayudu Ambati

రౌడీ…రాయుడు..!

భారత క్రికెటర్ అంబటి రాయుడు వివాదంలో చిక్కుకున్నాడు.  రాష్ డ్రైవింగ్ చేయ‌డ‌మే కాకుండా న‌డి రోడ్డుపైనే సీనియ‌ర్ సిటిజ‌న్‌పై చేయి చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు రాయుడు తీరు వివాదాస్పదంగా మారింది. సికింద్రాబాద్ హబ్సీగూడలో నివాసం...
rauf

అంపైర్ అసద్ రవూఫ్ కన్నుమూత..

దిగ్గజ అంపైర్ అసద్ రవూఫ్ ఇకలేరు. లాహెర్‌లో గుండెపోటుతో ఆయన మృతిచెందారు. వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది.పాకిస్థాన్‌కు చెందిన దిగ్గజ అంపైర్లలో రవూఫ్ ఒకరు. 2006లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్...

ఆసీస్‌పై టిమిండియా ఘన విజయం..

ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ఆసీస్ విధించిన భారీ లక్ష్యం 187ను 19.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది భారత్. ఓపెనర్లు...
team india

కోహ్లీకి రెస్ట్‌…రోహిత్‌ చేతికి టీ20 పగ్గాలు

నవంబర్ 3 నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు సెలక్టర్లు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు రోహిత్ శర్మ చేతికి టీ20...

తాజా వార్తలు