బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్
బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. నాలుగు రోజులగా బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,200గా...
హోలీ సెలబ్రేషన్స్పై నిషేధం!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోండగా పలు రాష్ట్రాలు కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాయి. రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక...
పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా సంతన్న
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపుచేసి, వాటి పనితీరుపై పార్లమెంట్కు నివేదికలు సమర్పించే పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ ఎంపికయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 15,...
సీఎం కేసీఆర్ ను ఫాలో అవుతున్న కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ రెండో సారి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎమ్మెల్యే కేటీఆర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్న...
గడ్డం గీసుకున్నా పర్వాలేదు…అడ్డం పడకు
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి గడ్డం తీసుకున్నా, తీసుకోకపోయినా మా పార్టీకి సంబంధం లేదని.... అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడకుండా ఉంటే చాలని ఎంపీ కవిత అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ నాయకులు...
గొప్ప మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ః ఎంపీ కవిత
కోట్లాది మంది ప్రజలను పరాయి పాలన నుంచి విముక్తి చేసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. పేద ప్రజల కష్టాలు తీర్చే గొప్ప మనసున్న వ్యక్తి సీఎం...
జిల్లా పరిషత్ ప్రజా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ సన్మానం..
జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్థానిక సంస్థలకు, 2018-19 సంవత్సరానికి గాను, కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ అవార్డు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్కు తెలంగాణ...
లోటస్ పౌండ్ టూ అమరావతి…జగన్ ప్లాన్ ఇదేనా?
సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఇంకా 9 రోజుల సమయం మాత్రమే ఉంది. మే 23న భారత ప్రధాని ఏవరో తేలనుంది. అలాగే ఈసారి ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఇప్పడు దేశం...
15లోగా పనులు పూర్తిచేయండి: కేటీఆర్
తెలంగాణలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కరోనా కోసం ఏర్పాటుచేస్తున్న ఆస్పత్రులను పరిశీలించారు మంత్రి కేటీఆర్.
మొయినాబాద్ లోని భాస్కరా మెడికల్ కాలేజీ,గచ్చిబౌలి...
కరోనా బాధితులకు అండగా ఉంటాం.. మంత్రి భరోసా..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణకై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు చేస్తున్న కృషి వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారి పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయని, రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా అదుపులో ఉందని రాష్ట్ర...