Wednesday, May 8, 2024

రాజకీయాలు

Politics

suravaram

సురవరం గొప్ప సాహితీవేత్త: నిరంజన్ రెడ్డి

సురవరం సుధారకర్ రెడ్డి సాహితీవేత్తగా, ప్రత్రిక సంపాదుకులుగా , రాజకీయ వేత్తగా వంటి పలు రంగాల్లో రాణించి తెలంగాణ ఖ్యాతిని నలుమూలలా వ్యాపింప జేసిన మహనీయుడ‌ని గుర్తుచేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి....
lockdown india

జూన్ చివరి వరకు లాక్‌డౌన్‌:రాష్ట్రాలకు కేంద్రం సూచన

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది కేంద్రం. జూన్ చివరి వరకు లాక్ డౌన్ పొడగించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు అన్నిరాష్ట్రాల...
ts

జూలైలో ఇంటర్ పరీక్షలు…!

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని రకాల పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు రద్దుకాగా తాజాగా ప‌రీక్ష‌ల నిర్వాహ‌ణ విష‌యంపై కేంద్రానికి రాష్ట్ర విధ్యాశాఖ త‌న...
santhosh

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుత కార్యక్రమం:ప్రధాని మోదీ

పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో స్ఫురింపచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అభినందనీయం అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న...
covid 19

దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు…

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన లాక్ డౌన్ సత్ఫలితాలనిస్తున్నాయి. గత 24 గంటల్లో 1,86,364 పాజిటివ్ కేసులు నమోదుకాగా 3,660 మంది...
twitter

ఉద్యోగుల భద్రతపై ట్విట్టర్ ఆందోళన!

భారత్‌లో ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఐటీ రూల్స్‌ తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనిపై స్పందించిన గూగుల్ భారత చట్టాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలపగా తాజాగా ట్విట్టర్ సైతం స్పందించింది. కొత్త రూల్స్...
covid

కరోనా వ్యాక్సిన్‌….గ్లోబల్ ప్రీబిడ్ మీటింగ్

కోవిడ్ వాక్సిన్ గ్లోబల్ టెండర్ల ప్రీబిడ్ మీటింగు జరిగింది. ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్ వీ బహుళజాతి కంపెనీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. వచ్చే 6 నెలల్లో కోటి టీకాలు సమకూర్చుకునేందుకు టీఎస్ఎంఐడీసీ గ్లోబల్ టెండర్లను...
cs somesh

కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిని సందర్శించిన సీఎస్‌..

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఆరోగ్య కార్యదర్శి S.A.M.రిజ్వీ, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డితో కలిసి కోఠి ENT ఆసుపత్రిని సందర్శించి, పేషంట్లతో మాట్లాడారు. బ్లాక్...
KTR

28న రాజన్నసిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన..

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం (28/05/20121) రోజున రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ది పనులను ప్రారంభిచనున్నారు. ఈ పర్యనటలో భాగంగా సాయంత్రం 4 గంటలకు వేములవాడ...
kcr

తెలంగాణ స్ఫూర్తిని రగిలించిన తేజోమూర్తి సురవరం- కేసీఆర్‌

తెలంగాణ వైతాళికులు స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆయన సేవలను స్మరించుకున్నారు. పత్రికా సంపాదకుడిగా, రచయితగా, పరిశోధనాకారుడిగా, తెలంగాణ జాతి సాహితీ కీర్తిని దశదిశలా...

తాజా వార్తలు