Saturday, April 20, 2024

రాజకీయాలు

Politics

NRIs laud CM KCR

తెలంగాణ ఎన్నారై బడ్జెట్‌పై ప్రవాసుల హర్షం

లండన్ లో ఎన్నారై తెరాస యూకే ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ,ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2018 - 2019...
sathyavathi

గిరిజన భవన్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయండి: సత్యవతి

అంతరించిపోతున్న ఆదివాసీ తెగల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారికి ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా అదనపు పోషకాహారాన్ని అందించేందుకు గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర...

ప్రశ్నలను పరిష్కరించే గొంతుగా ఉంటా- పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ప్లానింగ్ కమీషన్...
covid

ఏపీలో కరోనాతో ఒక్కరోజే 96 మంది మృతి..

ఏపీలో కరోనా ఉదృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంట‌ల్లో 22,018 మంది క‌రోనా బారిన ప‌డగా 96 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,03,787కు చేరగా...
covid

వ్యాక్సిన్లతోనే కరోనా అంతం..

కరోనాను ఎదుర్కొనేందుకు సక్సెస్ ఫార్ములా…వ్యాక్సిన్లే. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి కరోనాను కంట్రోల్ చేయడంలో విజయవంతం అయ్యారు. తాజాగా కొత్త పరిశోధనలో ఇదే వెల్లడైంది. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో ఇన్‌ఫెక్షన్‌...
haryana dushyanth

హర్యానా యువసంచలనం…దుష్యంత్ చౌతాలా

హర్యానా ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. తంతే బూరెల బుట్టలో పడ్డట్లు పార్టీ పెట్టిన 10 నెలలకే కింగ్‌ మేకర్‌గా మారారు హర్యానా యువ సంచలనం జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) అధినేత...
ktr-

మా బాస్ లు ప్రజలే…

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గలీజు రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి అడ్డుపడుతూ అభివృద్ధిని అడ్డుకుంటుందోని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ...
koppula

ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం..

ధర్మపురి కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంను సతీసమేతంగ ప్రారంభించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. శుక్రవారం వేద పండితుల మంత్రోత్సరనల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ...
mp santhosh

సమాచార- ప్రసార వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఎంపీ సంతోష్..

ఈ రోజు ఢిలీలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను వివిధ కమిటీలకు నామినేట్ చేసింది. ఇందులో భాగంగా సమాచార, ప్రసారాల వ్యవహారాల కమిటీ సభ్యులుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌...
corona

దేశంలో వెయ్యి దాటిన కరోనా మరణాలు..

భారత్‌లో కరోనా మరణాల సంఖ్య వెయ్యి దాటింది. ఈ క్రమంలో దేశంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితిని కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ వివరించారు. కేంద్ర...

తాజా వార్తలు