న్యూస్ అప్ డేట్స్ @ 1 PM
1.ప్రొఫెసర్ జయశంకర్ చరిత్రలో నిలిచిపోతారు : సీఎం కేసీఆర్2.గూడ అంజయ్య ఆశయాలను సాధిస్తున్నాం : సీఎం కేసీఆర్3.కూటమిని విడదీయడం ఎవరివల్లా కాదు: సంజయ్ రౌత్4.భారీ పేలుడు జరిపి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను టెస్ట్ చేసిన...
తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు…
తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు పొంచిఉంది. ఇప్పటికే గులాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సంతో ప్రజలు అల్లాడిపోగా తాజాగా మరో తుఫాన్ ఉందన్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని…...
జగన్కు కంగ్రాట్స్ చెప్పిన మహర్షి..
ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన వైసీపీ అధినేత జగన్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు జగన్కు విషెస్ చెప్పారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు..జగన్కు కంగ్రాట్స్ తెలిపారు. గొప్ప...
సాయంత్రం 5గంటలకు పుర ప్రచారం ముగింపు
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రచారం జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈనెల 22న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో ఈరోజు సాయంత్రం...
ఈటలపై మంత్రి కొప్పుల ఫైర్..
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమెందుకు, మళ్లీ అందుకోసమే పోటీ చేయడం ఎందుకు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవ చేశారు. ఈరోజు జమ్మికుంట పట్టణంలోని 30వ వార్డుకు చెందిన బీజేపీ...
పవన్ని పంచర్ చేసిన రోజా..
వైసీసీ అధినేత జగన్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి,ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్న పవన్ వెంటనే బయటకు వస్తారంటూ...
సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు..
కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే సుంకే రవి శంకర్. వచ్చే వర్షాకాలం సీజనల్ వ్యాధులు నివారించేందుకు పలు సూచనలు చేశారు.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా...
వైఎస్ షర్మిల పార్టీ…డేట్ ఫిక్స్!
వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జూలై 8న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్నారని తెలిపారు షర్మిల ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ రాజగోపాల్. రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు జులై 8వ తేదీన...
TRS ఎంపీల నిరసన.. జై జవాన్ జై కిసాన్..
వ్యవసాయ బిల్లుల పైన టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఎంపీల నిరసన చేపట్టారు. కేంద్ర వ్యవసాయ బిల్లు రైతులకు వ్యతిరేకంగా ఉంది. వ్యవసాయ బిల్లుతో రైతు...
ఎంహెచ్ఆర్డీ ఇకపై విద్యాశాఖ..రాష్ట్రపతి అమోదముద్ర
ఎంహెచ్ఆర్డీ ఇకపై కేంద్ర విద్యాశాఖగా మారింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఆర్డీ) పేరును విద్యాశాఖగా మార్చే ఫైలుకు అమోదముద్ర వేశారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్.
ఇప్పటికే కేంద్ర కేబినెట్ అమోద ముద్రవేయగా...