రక్తదాతలందరికీ నా సెల్యూట్: గవర్నర్
రక్తదానం చేసి ఎన్నో విలువైన జీవితాలను కాపాడుతున్న రక్తదాతలందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. వరల్డ్ బ్లడ్ డోనర్ డే-2021 సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ రెడ్ క్రాస్...
మొక్కలు నాటిన యూపీ ఎంపీ ప్రవీణ్ నిషాద్..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ఢిల్లీలోని నార్త్ ఎవిన్యూ లోని తన నివాసంలో మొక్కలు నాటారు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంత్...
పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ: కేటీఆర్
ప్రపంచ దేశాలు తమ పెట్టుబడులకు తెలంగాణ ఒక ఆకర్షనీయమైన గమ్యస్థానంగా భావిస్తున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్. సౌదీ భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్వెస్టిమెంట్ మీట్ లో ప్రారంభోపన్యాసం చేసిన...
రేషన్ కార్డుల జారీపై తుది నివేదిక సిద్ధం..
రేషన్ కార్డు లు జారీ,నూతన విధివిధానాలపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్..కేబినెట్లో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇవాళ రేషన్ కార్డ్...
మలేరియా నివారణకు రాష్ట్రంలో ఫ్రై డే..డ్రై డే
రాష్ట్రంలో 24 గంటల్లో 1511 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కరొనా కేసులు తగ్గుతున్నాయి …ప్రస్తుతం...
కావేటి లక్ష్మీనారాయణ మృతిపట్ల సీఎం సంతాపం
టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, పార్టీ సభ్యులకు ప్రమాద బీమా వ్యవహారాలను చూసే బాధ్యుడు, కావేటి లక్ష్మీ నారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. కావేటి మరణం తో...
ఈటల బీజేపీలో చేరడం హాస్యాస్పదం:జగదీశ్ రెడ్డి
ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం హాస్యాస్పదం అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ ,మల్లయ్య యాదవ్ ,పైలా శేఖర్ రెడ్డి ,భాస్కర్ రావు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో...
సీజేఐ యాదాద్రి టూర్ డిటైల్స్..!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా రేపు (15.06.2021, మంగళవారం) యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు.ఉదయం 7 గంటలకు ఆయన నెహ్రూ ఔటర్ రింగురోడ్డు మీదుగా యాదగిరిగుట్ట బయలుదేరుతారు.
పర్యటన వివరాలు
ఉ. 7:00 హైదరాబాద్...
ఈటల బీజేపీలో చేరడం హాస్యాస్పదం: మంత్రి జగదీశ్ రెడ్డి
మాజీ మంత్రి ఈటల రాజేందర్పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆదివారం సాయంత్రం టీఆర్ఎస్ఎల్పి ఆఫీస్ వద్ద ప్రెస్ మీట్ మాట్లాడారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం...
15న సీజేఐ యాదాద్రి పర్యటన.. షెడ్యూల్ ఖరారు..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా మంగళవారం (15.06.2021) యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఉదయం 7 గంటలకు ఆయన నెహ్రూ ఔటర్ రింగురోడ్డు మీదుగా యాదగిరిగుట్ట బయలుదేరుతారు.
పర్యటన వివరాలు..
ఉ. 7:00 హైదరాబాద్...