విషాదం కాదు.. నరమేధం
ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్ బీఆర్డీ ఆసుపత్రిలో ఇప్పటివరకు 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జరిగిన ప్రమాదంపై నోబెల్...
అలర్ట్..ఫేక్ బీజేపీ…ఫేక్ న్యూస్!
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తేలిపోయింది. ఉప ఎన్నికల ప్రచారంలో చిత్రవిచిత్రాలకు పాల్పడిన బీజేపీ తాజాగా గోబెల్స్ ప్రచారానికి తెరలేపింది. దుబ్బాక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నారని...
రండి చేయి..చేయి కలుపుదాం: ఎంపీ సంతోష్
సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా చేపట్టిన కోటివృక్షార్చన కార్యక్రమంలో అందరం భాగస్వాములవుదాం అని పిలుపునిచ్చారు ఎంపీ సంతోష్ కుమార్. కోటి వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియాతో వెల్లడించిన సంతోష్…హరిత వందనాలు...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగోసారి వేడుకలకు గోల్కోండ కోట సర్వాంగ సుందరంగా ముస్తమైంది. చారిత్రక గోల్కొండ కోట విద్యుత్దీప కాంతులతో వారసత్వ సంపద ధగధగలాడుతున్నది. మరోవైపు కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీస్శాఖ...
ఎల్లారెడ్డి చెరువులో చేపపిల్లలను వదిలిన మంత్రి ప్రశాంత్ రెడ్డి..
మత్య్సకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్నిరకాల చర్యలను చేపడుతోందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎల్లారెడ్డి చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే...
కాంగ్రెస్ ఖాళీ..ఆ ఐదుగురు కూడా గులాబీ గూటికే..!
గులాబీ ఆకర్ష్తో తలలు పట్టుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు,హరిప్రియ నాయక్,ఉపేందర్ రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి,చిరుమర్తి లింగయ్య,సుధీర్ రెడ్డి,జాజుల సురేందర్,ఆత్రం సక్కు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించగా మరో ఐదుగురు...
తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ దే అధికారంః ఇండియా టుడే సర్వే
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మరోసారి టీఆర్ఎస్ కు పట్టం కట్టబోతున్నారని తెలిపింది ఇండియా టుడే సర్వే. నిన్న ఎన్డీటివి సర్వేలో కూడా టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో...
దేవేగౌడతో సీఎం కేసీఆర్ భేటీ…
దేశ రాజకీయాల్లో మార్పే లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా సీఎం కేసీఆర్ మరో ముందడుగు వేశారు. మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడతో భేటీ అయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసం...
సీజేఐగా ప్రమాణస్వీకారం చేసిన గొగోయ్
భారతదేశ సర్వోన్నత న్యాయస్ధానం 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి గొగోయ్ బాధ్యతలు స్వీకరించగా రాష్ట్రపతి రామ్నాథ్ ఆయన చేత...
ఘనంగా అయ్యప్ప స్వామి లక్షార్చన
కాలిఫోర్నియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయక టెంపుల్ అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయింది. అయ్యప్ప సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లక్షార్చన కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది. వందల సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు ఈ కార్యక్రమంలో...