Thursday, April 25, 2024

రాజకీయాలు

Politics

మాన‌వ అక్ర‌మ ర‌వాణా క‌ట్ట‌డికి కృషి చేయాలి- గ‌వ‌ర్న‌ర్

హ్యుమ‌న్ ట్రాఫికింగ్ ఫ‌ర్ డ్యూటీ బేర‌ర్స్ పుస్త‌కాన్ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ఆవిష్క‌రించారు. ప్ర‌పంచ వ్య‌క్తుల ట్రాఫికింగ్ వ్య‌తిరేక దినోత్స‌వం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ శుక్ర‌వారం ఈ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. ప్ర‌జ్వ‌ల ఫౌండేష‌న్...

రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు బీమా పథకం : సీఎం కేసీఆర్

మాజీ మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పెద్దిరెడ్డిని పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం...

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన పెద్దిరెడ్డి..

మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి...

అర్హులందరికీ రేషన్ కార్డులు- మంత్రి

ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండవద్దని నూతనంగా 3 లక్షల 9 వేల రేషన్ కార్డులు మంజూరు చేసారని విద్యా శాఖ మంత్రి...
T-SAT CEO R Shailesh Reddy

మొక్కలు నాటిన టి-సాట్ సీఈఓ శైలేష్ రెడ్డి..

టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈఓ ఆర్. శైలేష్ రెడ్డి శుక్రవారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఎంపీ జోగినేపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా జూబ్లీహిల్స్...
gutha

కాంగ్రెస్ నాయకులవి పగటికలలు: గుత్తా

కాంగ్రెస్, బీజేపీ నాయకులు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. చిట్యాల మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన గుత్తా..రాబోయే రోజుల్లో సీఎం...
ktr

త్వ‌ర‌లోనే చేనేత బీమా : మంత్రి కేటీఆర్

నేత‌న్న సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దూరు అపరెల్ పార్కులో ఇమెజేస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు...
it

వర్క్‌ ఫ్రం హోంపై ప్రభుత్వం కీలక సూచనలు!

రాష్ట్రంలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌పై ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సెప్టెంబ‌రు 1 నుంచి ఐటీ కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం బంద్ చేయాలని సూచించింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఇందుకు ఐటీ...
bommai

బొమ్మై టీమ్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు!

కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతోంది బీజేపీ అధిష్టానం. ఇందులో భాగంగా యెడీయూరప్ప స్థానంలో బసవరాజు బొమ్మైను సీఎంగా ఎంపికచేయగా ఆయన ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఇక సీఎంగా ప్రమాణస్వీకారం...
loc

3 లక్షల సీఎంఆర్ఎఫ్ అందజేసిన ఎర్రబెల్లి..

మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు పట్టణానికి చెందిన ఎం ఆంజనేయ ప్రసాద్ కు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన మూడు లక్షల రూపాయల బ్యాంకు చెక్కును శుక్రవారం నాడు హైదరాబాదులోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో...

తాజా వార్తలు