సింహవాహిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అల్లోల..
ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ...
ఘనంగా లాల్దర్వాజ బోనాల ఉత్సవాలు..
జంటనగరాల్లో బోనాల వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. పాతబస్తీలో లాల్దర్వాజ సింహవాహిని అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల సందర్భంగా లాల్దర్వాజలోని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి గుడి వద్ద...
దేశంలో కొత్తగా 41,831 కరోనా కేసులు..
దేశంలో గడిచిన 24 గంటల్లో 41,831 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే, 24 గంటల్లో 39,258 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా...
నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ..
ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనున్నది. పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. దళిత...
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం- మంత్రి కొప్పుల
పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో విజయమ్మ పౌండేషన్ ద్వారా మహిళ సాధికారత కేంద్రాలను ఎర్పాటు చేసి వందలాది మంది పేద మహిళలకు ఉచితంగా...
లాల్ దర్వాజ బోనాలకు అన్ని ఏర్పాట్లు- మంత్రి అల్లోల
ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బోనాలకు...
సీఎం కేసీఆర్ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు..
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మరియు వారి బృందం ఈరోజు రామప్పను సందర్శించారు. ఈ సందర్భంగా రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే...
సీఎం కేసీఆర్ నాయకత్వంలో సమతుల్యమైన అభివృద్ధి- కేటీఆర్
తెలంగాణలో సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరతతో కూడిన ప్రభుత్వం ఉన్నందునే పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఈ రెండు సమతుల్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. శనివారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని...
పోకర్ణ కంపెనీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్..
ప్రీమియం క్వార్ట్జ్ సర్ఫేసెస్ తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ రంగారెడ్డి జిల్లాలోని మేకగూడలో నెలకొల్పిన పరిశ్రమను మంత్రి కేటీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో...
ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం ఖాయం..
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైపోయింది. మహిళల డిస్కస్ త్రో ఈవెంట్లో బంగారు పతకానికి మరో అడుగుదూరంలో నిలిచారు కమల్ ప్రీత్ కౌర్. తుదిపోరు కోసం నిర్వహించిన క్వాలిఫికేషన్ రౌండ్లో...