కరీంనగర్,మెదక్,ఆదిలాబాద్లో టీఆర్ఎస్ గెలుపు
స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ...
ఖమ్మం, నల్గొండలో టీఆర్ఎస్ గెలుపు..
స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మొత్తం 12 స్ధానాలకు గానూ 6 ఏకగ్రీవం కాగా మిగిలిన 6 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో నల్గొండ, ఖమ్మంలో...
రేపటి నుంచే రైతుబంధు..
రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుండి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బు జమ చేస్తామని వెల్లడించింది. ఈ నెల చివరి వరకు రైతుబంధు డబ్బులను… రైతుల ఖాతాల్లో...
భారీ పెట్టుబడులతో విద్యుత్ సంస్థల విస్తరణ..
భారీ పెట్టుబడులతో విద్యుత్ సంస్థల విస్తరణ చేపడతామన్నారు మంత్రులు. హైదరాబాద్ బీఆర్కె భవన్ లో విద్యుత్ ఆర్థిక స్థితిగతులపై సమీక్షనిర్వహించారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి....
యాదాద్రి దేవాలయ పున సంప్రోక్షణకు స్టాలిన్ కు ఆహ్వానం
యాదాద్రి దేవాలయ పున ప్రారంభ వేడుకలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను తెలంగాణా సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారు. పున సంప్రోక్షణ జరిగే వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి...
గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి- మంత్రులు
రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఈరోజు హైదరాబాద్లోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన క్యాంప్ కార్యాలయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ నంబర్ 1- మంత్రి హరీష్
సీఎం కేసీఆర్ మార్గర్దేశంలో తెలంగాణ వైద్యారోగ్య రంగంలో దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుతున్నదని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, పురస్కారాలే స్పష్టం చేస్తున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్...
తమిళనాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు- సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరుచ్చి కలెక్టర్ శివరాసు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర...
తమిళనాడు ముఖ్యమంత్రితో భేటీ కానున్న సీఎం కేసీఆర్..
శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. స్వామి వారి దర్శన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. శ్రీరంగం ఆలయ దర్శనానికి రావడం ఇది రెండోసారి అని తెలిపారు. డీఎంకే...
దివ్యాంగులకు ట్రై సైకిళ్లను అందించిన మంత్రి సబితారెడ్డి..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్లో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాల సందర్భంగా అర్హులైన వికలాంగ లబ్ధిదారులకు మోటరైజుడ్ ఛార్జింగ్ ట్రై సైకిళ్లను అందజేశారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...