Saturday, April 27, 2024

రాజకీయాలు

Politics

harish

సీఎం శివరాజ్‌ సింగ్‌పై మండిపడ్డ హరీష్ రావు..

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. శివరాజ్ సింగ్ చేసిన ఆరోపణలు వంద ఎలుకలను తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉంది అని మండిపడ్డారు....
police

బెజవాడలో విషాదం..నలుగురు ఆత్మహత్య

బెజవాడలో విషాదం నెలకొంది. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణం పాలయ్యారు. బెజవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ, కొడుకు...
sdpt

మాజీ సర్పంచ్ నిర్వాకం..4కోట్ల కుచ్చుటోపి

సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలం , లక్ష్మీదేవి పల్లి లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు మేనేజర్‌తో కలిసి నాలుగు కోట్ల కుచ్చుటోపి పెట్టారు. సుమారు వందకు పైగా దొంగ...
thopudurthi prakash

పరిటాల కుటుంబానికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సవాల్

ఉద్యమకారులు, టీడీపీ కార్యకర్తల పునాదులపై పైకి వచ్చినపరిటాల కుటుంబం బెంగళూరు, హైదరాబాదు, అనంతపురం లో భవంతులు యాలా వచ్చాయని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశించారు. మీడియా సమావేశం ఆయన పరిటాల...
vanama

వనమా రాఘవ అరెస్ట్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ2గా ఉన్న రాఘవ సంఘటన జరిగినప్పటి నుండి...
raghunandan rao

317 జీవోను సవరించాలి: రఘునందన్ రావు

317 జీవోను ఉద్యోగుల సవరించాలని అడుగుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో హార్ట్ ఎటాక్ తో చనిపోయిన రికార్డ్ అసిస్టెంట్ నాగిళ్ళ...
covid

దేశంలో 24 గంటల్లో 1,41,986 కరోనా కేసులు..

దేశంలో కరోనా విజృంభిస్తోఓంది. గత 24 గంటల్లో రోజుకు 1,41,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 285 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,53,68,312కి చేరగా ప్రస్తుతం...
aasha

సీఎం కేసీఆర్‌కు ఆశాల ధన్యవాదాలు..

ఆశా వర్కర్లు,శానిటేషన్, పబ్లిక్ హెల్త్ వర్కర్లు,పారిశుద్ధ్య కార్మికుల జీతాలను 30 శాతం పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు ఆశావర్కర్లు. వైద్యశాఖ అధికారులతో మంత్రి...
harishrao

థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొందాం:హరీశ్ రావు

కరోనా థర్డ్ వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు మంత్రి హరీశ్ రావు. వైద్యశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన తెలంగాణ వైద్యసేవలను దేశానికి ఆదర్శంగా నిలుపుదాం అన్నారు. రెండో డోసు వంద...
ASHA4

ఆశా వర్కర్లు,పారిశుధ్య కార్మికుల జీతాలు పెంపు..

సీఎం కేసీఆర్‌ మరోసారి తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. ఆశా వర్కర్లు,శానిటేషన్, పబ్లిక్ హెల్త్ వర్కర్లు,పారిశుద్ధ్య కార్మికుల జీతాలను 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం...

తాజా వార్తలు