గెలుపు కోసం జగన్ రాజశ్యామల యాగం..!
నాడు మోడీ నేడు జగన్ కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి,సంక్షేమం నిరంతరాయంగా కొనసాగాలని కేసీఆర్ ఆయుత,సహస్ర చండీయాగాలను నిర్వహించారు. కేసీఆర్ బాటలోనే ఢిల్లీలో శతరుద్ర సహిత రాజశ్యామల మహారుద్రయాగాన్ని ప్రధానమంత్రి...
మిషన్ భగీరథ పూర్తి : కృపాకర్ రెడ్డి
రూ. 42 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ముందుచూపుతో పూర్తిచేశారని చెప్పారు ఈఎన్సీ కృపాకర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా సర్నేనిగూడెంలో మిషన్ భగీరథ ద్వారా వచ్చిన...
Jagan:జగన్ గురంతా.. ఉత్తరాంధ్రపైనే ?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈసారి గెలిచి రెండోసారి అధికారంలోకి రావడంతో పాటు 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన పార్టీగా చరిత్ర...
హుజుర్ నగర్ గెలుపు తెలంగాణ విజయంః మంత్రి ఎర్రబెల్లి
హుజుర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపు తెలంగాణ విజయం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు. హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆరెస్ దూసుకుపోతున్న నేపథ్యంలో హన్మకొండ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో...
అమెజాన్ అతిపెద్ద క్యాంపస్…హైదరాబాద్లో
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్ భవనాన్ని హైదరాబాద్లో ప్రారంభించనుంది. నానక్రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 10 ఎకరాల స్థలంలో అత్యాధునిక మౌలికవసతులతో దీనిని నిర్మించారు. ఈ భవనాన్ని సీఎం కేసీఆర్...
ఎమ్మెల్యే రేఖా నాయక్ కుమార్తె పెళ్లికి హజరైన సీఎం కేసీఆర్
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కుమార్తె పూజ-శరత్ చంద్రల వివాహానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. సికింద్రబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో పూజా శరత్ ల వివాహం ఘనంగా జరిగింది. వివాహ వేడుకలో...
జయశంకర్ సార్కు టీఆర్ఎస్ ఎంపీల నివాళి
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రొ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు జయశంకర్ సార్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ...
మోడీపై పోటీకి సై అంటున్న జవాన్..!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూపీలోని వారణాసి నుండి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదే నియోజకవర్గం నుండి పోటీచేసేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక సమాలోచనలు జరుపుతుండగా తాజాగా మోడీపై పోటీచేసేందుకు సిద్ధమని...
టీఆర్ఎస్దే అధికారం:కేసీఆర్
ఆరునూరైన తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదనే ముందస్తు ఎన్నికలకు పోతున్నామని తెలిపారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ టీఆర్ఎస్దే అధికారమని స్పష్టం చేశారు.
అనేక త్యాగాల ఫలితంగా తెలంగాణ...
దామోదర్రావు వారింట కళ్యాణ వైభోగమే..
నమస్తే తెలంగాణ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు కొడుకు రాఘవ్ మ్యారేజ్ బుధవారం రాత్రి మాదాపూర్లోని హైటెక్స్లో జరిగింది. ఈ వివాహ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్...