Friday, April 19, 2024

రాజకీయాలు

Politics

సిర్పూర్ నుండి ఆర్‌ఎస్పీ..పాలేరు నుండి షర్మిల

రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఎన్నికల హడావిడి నెలకొంది. ప్రధాన పార్టీలన్ని ఇప్పటికే తమ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తుండగా బీఎస్పీ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఎన్నికల క్షేత్రంలో...
corona

11 మంది ఎమ్మెల్యేలకు కరోనా..

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. దేశంలో ఇప్పటివరకు పలువురు కేంద్రమంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు కరోనా బారీన పడగా తాజాగా ఒడిశా రాష్ట్రంలో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒడిశా...
hyd metro

హైటెక్ సిటీకి మెట్రో…త్వరలో ప్రారంభం

గ్రేటర్ వాసులకు మరో శుభవార్త..ఇప్పటివరకు రెండు ఫేజుల్లో ప్రజలకు అందుబాటులోరకి వచ్చిన మెట్రో త్వరలో మూడో ఫేజ్‌ ప్రారంభంకానుంది. హైటెక్ సిటీ మెట్రో రైలు సేవలను త్వరలోనే ప్రారంభించేందుకు మెట్రో అధికారులు ఏర్పాట్లు...
YSr Jagan

తండ్రిని ఫాలో అవుతున్న జగన్..అప్పుడు సబితా, ఇప్పుడు సుచరిత

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొన్ని విషయాల్లో మాత్రం జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఫాలో అవుతున్నాడు. గతంలో...
chennai shopping mall

చెన్నై షాపింగ్‌మాల్‌కు భారీ జరిమానా

నిబంధనలు అతిక్రమించి ఏర్పాటు చేసిన హోల్డింగ్స్ కు భారీ జరిమానాలు విధించింది జీహెచ్ఎంసీ ఈవీడీఎం.ఆమీర్ పెట్ చెన్నై షాపింగ్ మాల్ కు 4 లక్షల జరిమాన విధించగా అమీర్‌పేట వీఆర్కే సిల్క్స్‌కు రూ.2లక్షల...

రైతుల‌ను మోసం చేస్తే ఊరుకోం.. మోదీపై కేసీఆర్ ఫైర్‌..

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు జనగామ బహిరంగసభలో ఆయన మోదీ సర్కారు విధానాలపై విరుచుకుపడ్డారు. మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్‌ లేకుండా చేస్తామని కేసీఆర్‌ హెచ్చరించారు. అవసరం అయితే...
V Venkateswara Rao

మొక్కలు నాటిన సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్ రావు..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకొని మొక్కలు నాటారు టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు, సింగిల్ విండో...
santhu

మీసేవకు సెల్యూట్..ఎన్నిసార్లు చెప్పినా తక్కువే

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా.. తనవంతు బాధ్యతగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ మేరకు సామాజిక కార్యక్రమాలే కాదు...
mamatha

బీజేపీ గెలిచిన చోటే అల్లర్లు: దీదీ

బెంగాల్‌లో ఎలాంటి హింసాత్మక ఘటనలను తాము సహించబోమని స్పష్టం చేశారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. రాష్ట్రంలో బీజేపీ గెలిచిన చోట్లే అల్లర్లు, హింస చెలరేగిందని వెల్లడించారు. తొలిసారి ప‌శ్చిమ‌బెంగాల్లో ఎన్నిక‌ల...
mp ranjith reddy

నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ రంజిత్ రెడ్డి..

ఈరోజు ఢిల్లీలో ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ పలు అంశాలను నితిన్‌ గడ్కరీతో చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ‘భరత్ మాల పరియోజన’...

తాజా వార్తలు