దేశవాళీ ఆవులను కాపాడుకుందాం :అల్లోల దివ్యారెడ్డి
క్రాస్ బ్రీడింగ్ వల్ల కొన్ని దేశవాళీ ఆవులు కనుమరుగు అయిన వేళ...సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్ ద్వారా దేశవాళీ ఆవులను బతికించడం చాలా గొప్ప విషయమన్నారు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. క్రాస్...
తెలంగాణలో ఆసరా పింఛన్లు పెంపు..
తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామిలో భాగంగా ఆసరా పెంఛన్లను పెంచనుంది సర్కార్. జూన్ నుంచి పెరిగిన ఫించన్లు అమల్లోకి రానున్నాయి....
సీఎం కేసీఆర్ అధ్యక్షతన TRS పార్లమెంటరీ పార్టీ భేటీ..
ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరు కానున్నారు....
మనదేశంలో అనేక కళలున్నాయి- వెంకయ్య
మన సంస్కృతి, సాంప్రదాయాలు భవిష్యత్ తరానికి అందిచాల్సిన అవసరం ఉందన్నారు ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు. షడ్రుచులను ఆస్వాదించినట్లే జీవితంలో జరగబోయే పరిణామాలను ఎదుర్కోవాలని తెలిపారు.
రాజ్భవన్లో జరిగిన శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది వేడుకలకు హాజరైన వెంకయ్యనాయుడు...
న్యూస్ అప్డేట్స్ టుడే…
()ఇంటర్ ఆన్లైన్ తరగతులు వాయిదా()జూన్ 3 వరకు సూపర్ స్పైడర్లందరికి వ్యాక్సీన్ హరీష్ రావుకు కేసీఆర్ ఆదేశాలు.!()చైనాలో ముగ్గురు పిల్లలకు ఓకే() ఏపీ ప్రభుత్వంపై నమ్మకముంది: ఆనందయ్య()భక్తులకు టీటీడీ షాక్… అలిపిరి టోల్గేట్...
బస్తీ దవాఖానాలో ఉచిత పరీక్షలు:పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ నియోజకవర్గం లోని అంబా నగర్ ( బౌద్ధ నగర్ డివిజన్ ) , ఇందిరా నగర్ ( సీతాఫల్ మండి డివిజన్ ) ప్రాంతాలలో అధికారులతో కలిసి బస్తి దవాఖాన లను...
రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి పార్టీ మారుతున్నారా? వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉంది. ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఇక తెలంగాణలో మాత్రం...
తన గోత్రం ఏంటో చెప్పిన సీఎం మమతా…!
బెంగాల్ ఎన్నికల సంగ్రామం తారాస్ధాయికి చేరింది. ముఖ్యంగా నందిగ్రామ్లో మమతా వర్సెస్ సువేందు అధికారి మధ్య హోరాహోరిగా పోరు సాగుతుండగా కేంద్రబలగాల పహార మధ్య ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఇక ముఖ్యంగా హిందుత్వ...
పవర్ రీఫామ్స్ను వ్యతిరేకిస్తున్నాం: సీఎం కేసీఆర్
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మరోసారి ఫైరయ్యారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్….విద్యుత్ సంస్కరణల బిల్లు కోసం తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడేవన్ని అబద్దాలేనని…అసలు...
నీళ్లు లేక ఎండుతున్న పంటలు:జగదీష్ రెడ్డి
రైతుల ఉసురు కాంగ్రెస్ కు తగులుతుందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే రైతులు పంటలు తగలపెట్టుకునే దీన స్థితిలో ఉన్నారన్నారు.నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు, వేల...