మొక్కలు నాటిన మల్కాజిగిరి కలెక్టర్..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్ఫూర్తిగా తీసుకొని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఏడాది పొడుగునా ప్రతి రోజూ మూడు మొక్కలు (1000 పైగా ఒక...
సిరియాపై అమెరికా మెరుపు దాడి…
సిరియాలో మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన రసాయన దాడుల్లో వందల మంది చిన్నారులు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అమెరికా దళాలు వైమానిక దాడులకు దిగాయి. తూర్పు డమాస్కస్ ప్రాంతం...
Harishrao:పెరిగిన బీఆర్ఎస్ గ్రాఫ్..
ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్ములపొదిలో అస్త్రాలు ఒక్కొక్కటిగా వదులుతున్నారు... రాబోయే రోజుల్లో మరిన్ని అస్త్రాలు వదలడం ఖాయం అన్నారు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ వ్యూహాత్మక వ్యవహారశైలితో ప్రతిపక్షాలు ఖంగు తింటున్నాయని...
తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా..!
తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.
నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల
పీఏసీఎస్ పర్సన్ ఇంఛార్జీలో పదవీ కాలం ముగుస్తున్నందున నాలుగు...
ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలి: నిరంజన్ రెడ్డి
సేంద్రీయ ఎరువుల వినియోగం (సిటీ కంపోస్ట్ ) పెంచడంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ ముఖ్య...
ఈనెల ఆఖరులోగా మంత్రివర్గ విస్తరణ
తెలంగాణలో ఈనెల చివరి వరకూ పూర్తి స్ధాయిలో మంత్రి వర్గ విస్తరణ జరుగనుందని సమాచారం. మే 23 న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రానున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఫలితాల వచ్చిన మూడు...
అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ
ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు గవర్నర్ తమిళి సై. తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను అమిత్ షాకు వివరించనున్నారు. అలాగే వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో...
కరుణానిధిని కలిసిన కేసీఆర్..
దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని అంటోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తన ప్రయత్నాల్లో వేగం పెంచారు....
పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా సంతన్న
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపుచేసి, వాటి పనితీరుపై పార్లమెంట్కు నివేదికలు సమర్పించే పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ ఎంపికయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 15,...
పాఠ్యాంశంగా కరోనా..!
ప్రపంచ దేశాలను కరోనా పట్టిపీడిస్తోంది. కరోనా వైరస్తో ప్రజలు గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 213 దేశాలకు కరోనా విస్తరించగా లక్షల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు.
ఇక మనదేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...